సిసి రోడ్లు, వాటర్ ప్లాంట్, ‘శిశుగృహ’ ప్రారంభించిన, రఘురామా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో నేడు, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు…
నందమూరుగరువులో 17 ఏళ్ళ యువకుడి మృతి.. వాళ్లే చంపారని ఆందోళన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని నందమూరి గరవులో ఇటీవల కోట సత్తెమ్మ దేవాలయం వద్ద జరిగిన జాతర నేపథ్యంలో ఇద్దరు యువజన సంఘాల మధ్య…
వీరవాసరం మండలంలో రూ .69 లక్షలతో రోడ్ల ప్రారంభోత్సవం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాలన అందిస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు,మంగళవారం పల్లె పండుగలో భాగంగా వీరవాసరం…
నష్టాలలో స్టాక్ మార్కెట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజగా ప్రతిపాదించిన ‘రెసిప్రొకల్ టారిఫ్’ మరియు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే వారిపై చర్యలు…
రఘురామ.. కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో .. కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం…
ముంబయిలో కొడాలి నానికి బైపాస్ సర్జరీ…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో…
వాణిజ్య అవసరాల గ్యాస్ సిలెండర్లు ధరలు తగ్గింపు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం ఏప్రిల్ 1వ తేదీ నుండి కమర్షియల్ అవసరాల కోసం హోటళ్లు, రెస్టారంట్లు కోసం వినియోగించే 19 కేజీల వాణిజ్య…
షిరిడి కి వచ్చే భక్తులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లోని మహిమానిత సాయిబాబా మహాసమాధిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది.…
శ్రీ మావుళ్ళమ్మవారి భక్తులకు అన్నసమారాధన కోసం 1లక్ష కు పైగా కానుక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని నేడు, సోమవారం దర్శించుకున్న స్థానిక భక్తులు లక్ష్మీగణపతి హనుమంతరావు మధురవాణి దంపతులు దేవాలయంలో…
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ చేస్తాం.. మంత్రి లోకేష్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఏపీ విద్య శాఖ ఐటీ మంత్రి లోకేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్గా మార్చుతామని…