పవన్ కు కొత్తగా సంస్కారం వచ్చిందా? సాయికృష్ణ లాకప్ డెత్?..పేర్ని నాని

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

శ్రీ కృష్ణ దేవాలయం శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో.. రఘురామ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని కాళ్ళ మండలం, బొండాడ గ్రామంలో నూతన దేవాలయంలో “శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మరియు శిఖర ప్రతిష్ఠ మహోత్సవం”…

వరుసగా 3వ రోజు లాభాలలో సూచీలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం,…

నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యాయా?.. వర్షాలు ఏవి?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలలో వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడనిరవధికంగా కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక…

529 కాంట్రాక్ట్ పోస్టులకు AP వైద్య సేవల.. బోర్డు నోటిఫికేషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల…

విజయవాడ విమానఆశ్రమంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..కేంద్ర మంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను నేడు, బుధవారం ఉదయం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. ఈ…

సిండికేట్స్ తో ‘రొయ్య’ రైతులను దోచేస్తారా?.. తేలుస్తా.. ‘జగన్’

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ ను అమరావతి రైతులు, డీఎస్సీ పరీక్షా రాసిన అభ్యర్థులు తమకు రక్షణగా నిలబడి తమ…

భీమవరం ఎడ్వార్డ్ ట్యాంక్ పార్క్ వద్ద ‘యోగాంధ్ర’లో..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం భీమవరం పట్టణం 20వ సచివాలయ పరిధిలో ఎడ్వార్డ్ ట్యాంక్ పార్క్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.…

రఘురామా’ చొరవతో.. జిల్లా పరిషత్తు స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్ లు

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరు, శృంగవృక్షం, పాలకోడేరు, మోగల్లు గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత…

2వ రోజు కూడా లాభాల జోష్ లోనే స్టాక్ మార్కెట్..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో యుద్ధ విరమణ శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి.…