శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానంలో హుండీ ఆదాయం ఎంతంటే..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో గత 75 రోజుల కాలానికి శ్రీ అమ్మవారి భక్తులు హుండీల ద్వారా…
భీమవరం టీడీపీ ఆధ్వర్యంలో.. ‘ఘంటసాల’ గానామృతం
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సంగీతం వినోద సాధనం మాత్రమే కాదని, ఘంటసాల గళం గాత్ర మాధుర్యం తెలుగు ప్రజలకు ఒక వరమని బ్రాహ్మణా కార్పొరేషన్…
విశాఖ బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి వర్మ.. మంత్రి లోకేష్ అసహనం..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలనుకేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ , మంత్రి నారా లోకేశ్ ,హోంమంత్రి అనిత,…
నీ కర్మ.. ‘ఒంటరి’గా మిగిలిపోతావ్.. ఇజ్రాయిల్ ను హెచ్చరించిన ట్రంప్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతలు అమెరికా జోక్యంతో, ట్రంప్ ఇజ్రాయిల్ నుద్దేశించి చేసిన తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతానికి…
రాత్రికి రాతిరే.. భీమవరం నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి; వర్మ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ…
వచ్చే ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్.. మరింత సులభంగా.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై దశబ్దాలనాటి పాత సిస్టంలతో రైల్వే టికెట్స్ కు ఇబ్బందులు పడనక్కరలేదు. దేశంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్…
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులకు అబినందనలు తెలిపిన, రఘురామా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఆంధ్ర ప్రదేశ్ నుండి టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ , చింతకాయల విజయ్ నామినేషన్…
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. 10 మంది కార్మికులు మృతి?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు (సోమవారం) సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో…
అవును.. మాది గొడ్డలి పార్టీయే.. ‘పరశురాముడి’ లా జగన్ వస్తున్నాడు.. సజ్జల
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తరుచు టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు తో సహా వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అని అది అధికారంలోకి వస్తే…
పశ్చిమ గోదావరి జిల్లా అంటే నాకు చాల ఇష్టం.. సీఎం చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన బహిరంగ సభలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.అనంతరం ముఖ్యమంత్రి…