భారీగా ఖర్చులు.. ఈసారి, భీమవరంలో వినాయక చవితి ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 4 రోజులలో శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా భీమవరం పట్టణంలో వాడవాడలా స్థానిక యువత ఆధ్వర్యంలో చవితి పందిళ్ళ…

గోదావరి జిల్లాలలో నదిలో దూకిన యువకులు.. కౌన్సిలింగ్ అవసరం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కారణాలు ఏవైనాక్షణిక ఆవేశంలో గోదావరి జిల్లాలో నదిలోకి దూకేస్తున్న ఆత్మహత్యల కేసులు ఎక్కవయ్యాయి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల సాయంతో ప్రజలలో…

ఆత్మహత్య’ల పరంపర.. ‘చించినాడ’ గోదావరి వంతెనపై భద్రత పెంపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అప్పులు. కష్టాలు, వేధింపులు కారణాలు ఏవైనా గోదావరి నదిలోకి దూకేస్తున్న ఆత్మహత్యల కేసులు ఎక్కవయ్యాయి. ఈనేపథ్యంలో ఇటీవల 3 కుటుంబాలుతో…

జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. . ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ,…

‘టాక్సిక్’ డిజిటల్ రైట్స్ రూ.200 కోట్లు కాదు..కేవలం 30 కోట్ల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదలైన ‘టాక్సిక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకొంది.ఒక క్లాసికల్ లుక్…

అల్పపీడనం.. గోదావరి జిల్లాలో 3 రోజులు భారీ వర్ష సూచన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నినో ప్రభావంతో వర్ష కాలంలో వర్షాలు ఎప్పుడు పడతాయో ? కురిసిన ఎంతసేపు కురుస్తాయో? తెలియని అయోమయ…

గోదావరి పరివాహక 6 జిల్లాల రోడ్ల కోసం 300 కోట్ల మంజూరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా గోదావరి జిల్లాలో ఆర్ &…

AP ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల షెడ్యూలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, బుధవారం ఆంధ్ర ప్రదేశ్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల…

రైల్వే లైన్ లకు రూ.11 వేల కోట్లు.. గోదావరి జిల్లాలకు మేలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో రైల్వే మరింత ఆదునికరణకు మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు నేడు, బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

కొణితవాడ లో రూ1 కోటి 8 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాన శివారు గ్రామాలను కూడా సుందరీకరణ చేసి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పులపర్తి…