కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు, రుణాలు ‘ముద్రగడ’ వల్లే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం , పీసీసీ మాజీ అధ్యక్షుడు కొవ్వూరు మాజీ ఎమెల్య జీఎన్ రావుల…
రేపటి నుండి .. తల్లికి వందనం.. అకౌంట్లలో రూ.13 వేలు చప్పున..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని పేదరికంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా . తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో…
ఢిల్లీ లో యువత.. మరో ప్రక్క రైతులు తీవ్ర ఆందోళనలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ పరీక్షా నిర్వహణలో అవినీతి జరిగిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చెయ్యాలని యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్…
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. 56 ఏళ్ళ యువకుడి గురించి..మోడీ సెటైర్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం నుండి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రజా సమస్యలపై గట్టి…
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం.. సీఎం చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్తగా…
రిజిస్టేషన్ లో ప్రెవేటు భాగస్వామ్యం (PPP).. భీమవరంలో లేఖరులు ‘పెన్ డౌన్’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రజల భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఇతరత్రా ఆస్తుల ‘రిజిస్టేషన్ కార్యాలయ ప్రక్రియ లో…
నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం చివరి శుక్రవారం సెషన్లో లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ వారం సోమవారం మాత్రం నష్టాలలో ప్రారంభమయ్యాయి.…
శుభవార్త! నైరుతి రుతుపవనాలు మరల పుంజుకొంటున్నాయి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నీనో ప్రభావంతో కొన్ని వారాలుగా అడపాదడపా వర్షాలు తప్పా.. వర్షాలు పడటంలేదు. భానుడు ప్రచండంగా చెరిగిపోతున్నాడు.…
కరోనా కేసులు .. పశ్చిమ గోదావరి వైద్య సిబ్బంది అలర్ట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైద్య అధికారులు…
భీమవరం ఇంజినీరింగ్ కాలేజీలలో ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు (ఈఏపీసెట్) నేడు, సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నే…