‘వాడపల్లి’ వెంకన్న ‘.. ‘వకుళమాత’ అన్నదాన భవనం ఈ 26న ప్రారంభం..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడువారాల శ్రీ వెంకటేశ్వర స్వామిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గోదావరి జిల్లాల తిరుమలగా ప్రసిద్ధి చెంది కోట్లాది రూపాయలు…

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజగా..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ పరిణామాలు ఇటీవల మారిన నేపథ్యంలో బంగారం ధరలు మరల క్రమంగా పెరుగుతున్నాయి. నేడు , మంగళవారం ఉదయం 10.00…

8 మంది ‘కోనసీమ’ మత్యకారుల గల్లంతుపై.. ‘సీఎం’ సమీక్షా

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో సముద్ర తీర ప్రాంతాలలో వేటకు వెళ్లిన మత్యకారుల గల్లంతులు, వారు దొరక్క పోవడం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల…

మునిసిపల్, మేయర్ ఎన్నికలపై నేటి కాబినెట్ లో కీలక చర్చ

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు, మంగళవారం క్యాబినెట్ మంత్రుల సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో అసెంబ్లీలోని…

హే రామ్‌..! రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీస్ లు ‘గంజాయి’ తరలించడంఫై..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశము జిల్లా అద్దంకి వద్ద శంఖవరం పాడు వద్ద తమ కారులో గంజాయి మద్యం బాటిల్స్ ను తరలిస్తున్న ఇద్దరు…

APలో అత్యవసర సేవలను బహిష్కరించిన జూ. డాక్టర్స్..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నేటి సోమవారం జూనియర్ డాక్టర్ల నిరసనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యలు ఆగస్టు 15 లోగ పరిష్కారిస్తామని చెప్పిన ప్రభుత్వం…

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, OBC లో పాక..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి,…

భీమవరం జిల్లా కలెక్టరేట్ లో.. ఖరీఫ్ లో రైతులను ఆదుకోండి ..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాలు తక్కువ పడటంతో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ రైతాంగం నష్టపోకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఐ…

భీమవరం, వేండ్ర కాల్వలో ప్రమాదం.. ఇద్దరు ఇంజనిరింగ్ విద్యార్థులు మృతి

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పట్టణం సమీపంలోని పాలకోడేరు మం డలం వేండ్ర గ్రామం లో విషదం చోటు చేసుకొంది భీమవరం లోని SRKR…

నాగబాబుకు కేబినెట్‌ హోదా..AP-GREEN చైర్‌పర్సన్‌

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్‌ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నేడు,…