సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎల్లుండి శుక్రవారం (ఈనెల 18న) జరుగనున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంతి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు స్వయంగా పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ తన పర్యటనలో నరసాపురం పరిసర ప్రాంతలలో , భీమవరం నియోజకవర్గ శివార్ల లో నిర్మాణం కోబోతున్న ,ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ యార్డ్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం , వాటర్గ్ ప్రాజెక్ట్, నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్ ఆధునీకరణ, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేయనున్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్ కాలనీలో బహిరంగసభ నిర్వ హించే ప్రాంతంలో ఏర్పా ట్లను కలెక్టర్ ఇతర ఉన్నత అధికారులతో కల్సి పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *