సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్ లో నేడు, మంగళవారం జరిగిన rotection of Civil Rights (PCR) & Prevention of Atrocities (POA) చట్టాల అమలుపై , ప్రజలకు అందించవలసిన రక్షణ కోసం అవలంబించవలసిన చట్టాలు, మరియు నూతన చట్టాల అమలు ఫై అవగాహన, వాటి లో సమస్యలు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్, సి. నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో లో జిల్లా అధికారులతో పాటు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కే రఘురామా కృష్ణంరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాద్ తదితరులు వేదిక ఫై అస్సినులయి తమదైన సూచనలు, అధికారుల నుండి సమాచారం అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *