సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక శ్రీ రామాపురంకి చెందిన చేకూరి సీతారామరాజు దివ్య దంపతులు శ్రీ అమ్మవారికి 10 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
