సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల శ్రీరామపురం రిజర్వాయర్ యొక్క రిపేరు పనులు అత్యవసరంగా జరుగుచున్నందున రెండవ పట్టణ ప్రాంత పరిధిలో గల వార్డులకు అనగా 29వ వార్డు నుండి 39వ వార్డులకు ఈ రోజు బుధవారం అనగా 31-07-2024 సాయంత్రం 6గంటల నుండి రావాల్సిన మంచినీటి సరఫరా జరగదు. రిపేర్ పూర్తీ అయిన పక్షంలో.. రేపు ఉదయం యధావిధిగా మంచినీటి సరఫరా ఉంటుంది. కావున ప్రజలందరూ మంచినీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించవలసినదిగా కమిషనర్, శ్యామల ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *