సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని నేడు, సోమవారం దర్శించుకున్న స్థానిక భక్తులు లక్ష్మీగణపతి హనుమంతరావు మధురవాణి దంపతులు దేవాలయంలో భక్తుల కోసం నిత్యం జరిగే అన్నసమారాధన ట్రస్ట్ కోసం 1,00,116/- అక్షరాలా ఒక లక్ష నూట పదహారు రూపాయలు కానుకగా అందించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు శ్రీ అమంవారి ఫోటో అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *