Month: January 2022

కరోనా నుండి కోలుకున్న చంద్రబాబు.. క్యాసినో నిర్వహణపై టీడీపీ కమిటీ తో సమావేశంలో

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: గత వారం రోజుల కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా…

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు నకిలీ సర్టిఫికెట్లు పై.. సీఐడీ కేసు నమోదు

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒకనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కోసం పోరాడి అకస్మాత్ గా ఉద్యమాన్ని విరమించి విమర్శలు ఎదుర్కొన్న సమైక్య రాష్ట్ర ఉద్యోగ…

పశ్చిమ గోదావరిజిల్లా కు నూతన కలెక్టర్, ప్రసన్న వెంకటేష్ IAS

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా పలువురు IAS అధికారులు లు బదిలీలు జరిగిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కు నూతన…

నరసాపురంలో ఫిషరీస్ వర్సిటీ తరగతులు ఈ ఏప్రిల్‌ నుంచి ప్రారంభము..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ కు సంబందించిన కోర్స్ లతో ఆక్వా వర్సిటీ తరగతులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి…

AP లో.. అగ్రవర్ణాలు లోని పేద మహిళలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో జమా

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒక ప్రక్క రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉందంటున్నారు.మరోప్రక్క సీఎం జగన్ మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు. తాజాగా నేడు.. వైఎస్సార్‌…

2024లో బీజేపీని ఓడించవచ్చు.. కానీ కాంగ్రెస్ వల్ల కాదు.. ప్రశాంత్ కిషోర్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఒక జాతీయ ఛానెల్ తో జరిగిన ఇంటర్యూ లో దేశంలో…

ఏపీలో ఉగాది కల్లా 26 జిల్లాల ఏర్పాటు కు కసరత్తు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడు, మంగళవారం లేదా రేపు బుధవారం…

ప్రభుత్వ పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు.. AP హైకోర్టు ఆగ్రహం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్జ్యోగులు ఇటీవల చేస్తున్న ఆందోళనలు అందరికి తెలిసిందే,, అయితే వారికీ నేడు, సోమవారం ఊహించని ఝలక్…

భీమవరంలో విజిలెన్సు దాడులలో 22 టన్నుల బియ్యం పట్టివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో విజిలెన్స్ అధికారులు మరియు సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన దాడులలో స్థానిక మెంటే వారి తోట లోని డోర్…

భీమవరం, నరసాపురం సముద్ర ప్రాంతాలలో చేపలు, రొయ్యల వేట నిలిపివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం, భీమవరం మండలాలకు సమీపంలోని సముద్రంలో నీరు రంగు మారడం, గాలిదిశ మారడం , వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు తాత్కాలికంగా…