Month: September 2022

భీమవరంలో 2 టౌన్ పోలీస్ అధికారులు, డ్రైన్ ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెండో పట్టణ పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. రెండో…

తైవాన్‌ దేశంలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2 .. సునామీ హెచ్చరికలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చైనా సమీపంలోని తైవాన్‌ దేశంలో నేడు, ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి పది…

మొగల్తూరులో ఈనెల 29న కృష్ణంరాజు సంస్మరణ.. ప్రభాస్’ సమక్షంలో 2 రోజులు పాటు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 23న హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌ నివాసంలో పెద్దదిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తదుపరి కృష్ణంరాజు అమితంగా…

నా తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ని కుట్ర చేసి చంపారు..ఇప్పుడు నాపై కూడా కుట్ర.. YSషర్మిల

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎండనక వాననక .. మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నేడు, ఆదివారం మీడియా సమావేశంలో సంచలన…

అక్టోబర్ లో జనసేన యాత్ర వాయిదా..వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే.. పవన్ కళ్యాణ్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు,ఆదివారం మంగళగిరి లో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం లో క్యాడర్ నుద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ … తన జీవితంలో…

భీమవరంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల అపూర్వ ప్రదర్శన..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, భీమవరం ఆధ్వర్యంలో నేడు, శనివారం రేపు ఆదివారం (18 తేదీలలో) స్థానిక అంకాల ఆర్ట్ అకాడమీ…

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 679 ఎంఈఓ పోస్టులు.. ఉత్తర్వులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఎంఈఓ పోస్టుల ను కల్పిస్తూ జగన్ సర్కార్ నేడు, శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈఓ-1…

భీమవరం ప్రజలకు సరికొత్త ద్రిల్స్,ఆహ్లదం..’దుబాయ్ సిటీ’ ఎగ్జిబిషన్.. అదో ప్రపంచం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజల కోసం స్థానిక లూధరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గ ట్రేడ్ ఫెయిర్ వారి…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు విరాళం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న విశాఖపట్నం కి చెందిన దీపక్…

3 రాజధానుల అంశం.. హైకోర్టు తీర్పు ఫై సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల…