Month: October 2022

కార్తీక సమారాధన లో మండలి చైర్మన్ కు భీమవరం శ్రీవాసవీ ఆర్యవైశ్య సంఘం సన్మానం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంతాలలో పవిత్ర కార్తీక మాస నేపథ్యంలో పలు సంఘాలు, కులాలు వారి వారి వన సమారాధన విందులు, ఆటపాటలు…

భీమవరం అంబేద్కర్ చౌక్ సెంటర్ సుందరీకరణలో భాగంగా విగ్రహం మార్పు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగ భీమవరం ప్రధాన సెంటర్ అంబేద్కర్ చౌక్ సెంటర్ ను కూడా సుందరీకరణ చేస్తున్నట్లు మున్సిపల్…

భీమవరం బై పాస్ రోడ్డులో ప్రమాదం.. బైకు ఫై నుండి పడి ఒక తల్లి మరణం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం బై పాస్ రోడ్డులోని కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు ( హోసాని మందిరం వద్ద) ఉదయం 10…

‘జనసేన’కి జనాదరణ పెరిగింది అందుకే..ఈ కేసులు..నాదెండ్ల మనోహర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం మొదలైంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పీఏసీ‌ ఛైర్మన్…

సింహాద్రి అప్పన్న స్వామిని దర్శిం చుకున్నా, రిషబ్ శెట్టి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ దగ్గర సింహాచలం అప్పన్న ను కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శించుకొన్నారు. ఇటీవల తెలుగునాట కూడా ‘కాంతార’ ఘన విజయం…

కెసిఆర్ సంచలన నిర్ణయం.. ఇక తెలంగాణలో సిబిఐ దర్యాపులకు అనుమతి లేదు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అటు కేంద్రం ఇటు రాష్ట్రం లోని బీజేపీ ఫై ఒక రేంజ్ లో పోరు సలుపుతూ.. ఇటీవల టీఆరెస్ ఎమ్మెల్యేలను…

భీమవరం, శ్రీ విష్ణు.. లో ఆక్వా కనెక్ట్ “ఇండస్ట్రీ రీసెర్చ్ మీట్” సదస్సు విజయవంతం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆక్వా కనెక్ట్ “ఇండస్ట్రీ రీసెర్చ్ మీట్” సదస్సు ను నేడు శనివారం…

భీమవరంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన నేతలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం జనసేన నేతలు భీమవరం నియోజకవర్గం లో కష్టాలలో ఉన్న పలువురికి సంఘీభావం ప్రకటించారు. , భీమవరం మండలంలో గల…

శ్రీ మావుళ్ళమ్మవారి అర్ధమండల దీక్ష తీసుకొన్న 140 మంది భక్తులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారి అనుగ్రహం కోసం 140 మంది భక్తులు అర్ధమండల దీక్ష…

తాడేపల్లిగూడెంలోని “నిట్‌” లో విద్యార్థుల ఆందోళనకు ఫుల్ స్టాప్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రతిష్టాకర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ AP NITలో గతంలో పలు వివాదాస్వాద ఘటనలు జరిగి వార్తలలో ఉండేది.…