Month: October 2022

భవిష్యత్తు భారతదేశానిదే.. భారత్ రష్యా ఒకరికి ఒకరు అండగా ఉంటాం .. పుతిన్ ప్రశంసలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిం చారు. మాస్కో కు చెందిన వాల్డై డిస్క…

‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా..బయోపిక్ కన్నా లోతుగా..వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు, గురువారం తన ట్విటర్ లో ఒక సంచలన సినిమా వార్త ప్రకటించారు .(…

ఉండి లో 24 లక్షల ఎంపీ పండ్స్ తో మంచి నీరు పైప్ లైన్ కు శంకుస్థాపన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన ఎంపీ ఫండ్స్ నుండి మంజూరు చేయించిన 24 లక్షల రూపాయల నిధులతో ఉండి మండలం…

నెల్లూరులో జెన్కో 3వ విద్యుత్తు యూనిట్ ప్రారంభించిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నేడు, గురువారం జెన్కో మూడో విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ను సీఎం జగన్ ప్రారంభించారు. తదుపరి…

భీమవరం నియోజకవర్గంలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం నరసాపురం వారి కోడలు ,కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నరసాపురం, భీమవరం…

రేపు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక సమావేశంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కీలక సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం…

ఆకివీడు ‘సమతా నగర్’ సమస్యల ఫై పోరాటం మరింత ఉదృతం చేస్తాం.. జనసేన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు నగర పంచాయతీలో గల 17వ వార్డు సమతా నగర్ లో సరైన రోడ్లు, ఇంకా డ్రైనేజీ మంచినీటి సదుపాయాలు లేనందున…

మా ఎమ్మెల్యే లను స్వామిజీతో కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికింది… టీఆరెస్ విమర్శల దాడి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ పోలీసులు గత రాత్రి ఒక పామ్ హౌస్ లో టీఆరెస్ కు చెందిన 4 గురు ఎమ్మెల్యేలను బీజేపీకి మద్దతుగా…

సీఎం జగన్ తో రాంగోపాల్ వర్మ భేటీ.. సంచలన సినిమాకు శ్రీకారం..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకుడు రాంగోపాల్ వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అరగంటకు పైగా జగన్, రాంగోపాల్…

అభిషేక్ వైద్యానికి 10 లక్షలతో ఎల్ఓసిని మంజూరు..ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన పచ్చిపాల అభిషేక్ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలతో కూడిన ఎల్ఓసిని మంజూరు చేసింది.…