Month: October 2022

యనమదుర్రు డ్రైన్ పై మూడు వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ 36 కోట్ల మంజూరు..ఎమ్మెల్యే గ్రంధి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం భీమవరం మండలంలోని ఎల్ వి ఎన్ పురం గ్రామంలో…

జాతీయ’ఆర్చరీ’లో బంగారు, పతకాలు.. భీమవరం విద్యార్థులను అభినందించిన శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆర్చరీ, ఫెన్సింగ్, క్రీడల్లో గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన సందర్భంగా…

తెలుగు రాష్ట్రాలలో దిగివస్తున్న బంగారం ధరలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం బంగారం ధరలు కాస్త దిగివస్తున్నాయి. . దీపావళి పండుగకు బంగారం ధర పరుగులు తీసింది. అయితే పండుగ కాగానే…

నవంబర్ 2 నుంచి విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం మొదలు 2023 కొత్తఏడాది ప్రారంభం వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విజయవాడ రైల్వే జంక్షన్ మీదుగా నవంబర్…

సీఎం జగన్ కు రాజముద్ర చిహ్నాన్ని బహుకరించిన శాసన మండలి చైర్మన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మధ్యాహ్నం 3.30 గం.కు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, సీఎం జగన్ తో తాడేపల్లిలో అయన…

పాక్షిక సూర్యగ్రహణం ముగిసింది.. పండితులు ఏమంటారంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేడు, మంగళవారం ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం ను పలువురు ప్రజలు వీక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర…

మన ఇన్ఫోసిస్ మూర్తి గారి అల్లుడు.. ‘రిషి సునాక్’ బ్రిటిష్ ప్రధాని అయ్యాడోచ్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు అన్ని అవరోధాలు అధిగమించి నేడు, మంగళవారం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని గా పదవి బాధ్యతలు…

భీమవరంలో ‘ఆనంద దీపావళి’ జరిగింది.. కారణం ఏమిటంటే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో గత రాత్రి దీపావళి సంబరాలు, బాణాసంచా వెలుగులు అంబరాన్ని అంటాయి. గత 3 ఏళ్లుగా కరోనా నిబంధనలు, ఆదాయం…

భీమవరంలో దేవాలయాలు మూసివేత..రేపటి కార్తీకమాసం, పంచారామ సోమేశ్వర దర్శన సమయం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సూర్యగ్రహణం సందర్భంగా నేడు మంగళవారం రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. ప్రధాన ఆలయాలతో పాటు ఉప ఆలయాలను కూడా అర్చకులు మూసివేశారు. తిరిగి…

APలో పట్టణ ఆస్తుల భూ హక్కు సర్వే పనుల ప్రారంభం.. నవంబర్ 1నుంచి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో సాహసోపేతమైన అడుగువేస్తుంది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు , భూ రక్షా పథకం…