Month: November 2022

భీమవరంలో శ్రీ సుభ్రమణ్య షష్ఠి ఘనంగా.. శ్రీ రాంపురంలో అయితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో శ్రీ సుబ్రమణ్య షష్ఠి వేడుకలు అన్ని శ్రీ సుబ్రమణ్య , శ్రీ నాగేంద్ర స్వామివార్ల దేవాలయాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో…

విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..భీమవరం DNR లో సెమినార్లో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంటి- ర్యాగింగ్ కమిటీ ఆధ్వరంలో విద్యార్థులు జీవితాలలో ర్యాగింగ్ వల్ల వచ్చే దుష్పపరిణామాలు,…

వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి వచ్చే జనవరిలో టెండర్లు ?

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కలపాలని గోదావరి తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట…

వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ..సుప్రీం కోర్ట్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా జరుగుతున్నా స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నేడు, మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి బదిలీ…

ప్రగతిభవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తల మధ్య YS షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను నేడు, మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న టీఆరెస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారులో స్వయంగా…

దేశవ్యాప్తంగా JiO టెలికం సేవలలో అంతరాయాలు…

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికం దిగ్గజం జియో నెట్ వర్క్ సేవల్లో నేడు, మంగళవారం పలు ప్రాంతాలలో అంతరాయం ఏర్పడింది అని తాజా…

ఏలూరు, తాడేపల్లి గూడెం మీదుగా మాత్రమే.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ను ఊరిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మరికొద్ది రోజులలో ఉమ్మడి ‘పశ్చిమ గోదావరి’…

పవన్ భీమవరంలో మరల పోటీ చేస్తారా? సుప్రీం వ్యాఖ్యలతో చంద్రబాబుకు జ్ఞానం రావాలి .. అంబటి విసుర్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేడు, సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర…

భీమవరంలో 1000 కేజీల.. డాక్టర్ అంబెడ్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఘనంగా ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గునుపూడి ప్రాంతంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పుట్టిన రోజు వేడుకలు ఆయన నివాసం వద్ద…

అమరావతి రాజధాని కేసులో.. జగన్ సర్కార్ కు సుప్రీంకోర్ట్ లో ఊరట..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రాజధాని కేసు లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన…