Month: January 2023

‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమయింది..నారా లోకేష్ తోలి అడుగు పడింది..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ కి పూర్వ వైభవం తిరిగి తేవడానికి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4000…

భీమవరం గునుపూడి శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి.. జాతరలో శాసనమండలి చైర్మెన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని గ్రామా దేవతలుగా వందల ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, అమ్మవార్ల…

గోదారికి గట్టుంది… ప్రఖ్యాత సినీ నటి ‘జమున’ ఇకలేరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు , తమిళ, హిందీ, కన్నడ సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ నటి జమున (86) నేడు శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని…

శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలలో ‘ఆమనీ’ కి సువర్ణ కంఠాభరణం తో ఘన సన్మానం హైలైట్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59 వ వార్షికోత్సవ సందర్భంగా గత గురువారం రాత్రి (జనవరి 26) రాత్రి ప్రముఖ తెలుగు సినీ…

‘పఠాన్’ తో బాలివుడ్ లో మంచి ఊపు.. తొలిరోజు 100 కోట్లు పైగా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస పరాజయ పరంపర లో ఉండి దాదాపు 5 ఏళ్ళ విరామం తరువాత బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా,…

ఎదో యాదృ చ్ఛికంగా అన్న మాటలే తప్ప ..బాలకృష్ణ స్వాందన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కి నేని, ఎస్వీ రంగారావు పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కు తెలుగు రాష్ట్రాలలో వారి అభిమానులు ఎంతటి ఆగ్రహానికి గురి…

కర్తవ్యపథ్‌ పై తొలిసారిగా 74వ గణతంత్ర వేడుకలులలో ప్రధాని మోడీ సందేశం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతియేటా నిర్వహించే వేదిక, బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌ను పునరుద్ధరణ తర్వాత ‘కర్తవ్య…

ఏపీ అసెంబ్లీ ముందు జాతీయ జెండా ఎగురవేసిన శాసనమండలి చైర్మెన్, మోషేను రాజు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు మువ్వనేల…

మాఘమాసం వచ్చేసింది.. భీమవరంలో శుభకార్యక్రమాల జోష్.. ఆర్ధిక పరిపుష్టి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం నుండి మాఘ మాసం ప్రారంభం కావడం తో పెళ్లిసందడి మొదలయింది. ఈ నెల 26 నుంచి మార్చి 17…

గవర్నర్‌ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డు’ అందుకొన్న పశ్చిమ గోదావరి కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ చేతుల మీదుగా బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డు అందుకున్నారు.…