Month: March 2023

భీమవరం కేంద్రంగా నకిలీ రొయ్య మెతలు ముఠాను అరెస్ట్ చేసిన కలిదిండి పోలీసులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చేపలు, రొయ్యలు ఎగుమతులలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలోని రైతులకు కొందరు నకిలీ మెతలను…

వివాహవేడుకలలో సీఎం జగన్.. పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి నేతల సందడి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సాయంత్రం ముఖ్య మంత్రి వైఎస్ జగన్, పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో పర్యటించారు. నరసాపురం ఎమ్మెల్యే ,…

ఉల్లి రైతులు కన్నీరు..కిలో ఉల్లి ధర 2 రూపాయలు మాత్రమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం భీమవరం రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 25 రూపాయలు చప్పున, 100 రూపాయలకు 5 కేజీ ల చప్పున…

గ్లోబల్ సమ్మిట్ అద్భుతం..13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు.. ఆచరణలో విజయవంతం అయితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని భారీ సముద్ర తీరప్రాంతాన్ని..రాష్ట్ర వాణిజ్య రాజధానిగా విశాఖ ను…

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి 70వేల రూపాయలు, 8గ్రా. బంగారు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి నేడు, ఆదివారం ఉదయం యర్నగూడెం వాస్తవ్యులు కోలా సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారిని…

ప్రముఖ టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం..చంద్రబాబు సంతాపం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా (46) హఠాన్మరణంపై టీడీపీ…

వేలాది వినోద ఛానెల్స్ , OTTయాప్ ఛానెల్స్ అన్ని ఒక్క స్టిక్ లోనే.. ‘భీమ్ IP టివి’ప్రమోషన్ ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆసియా ఖండంలో తొలిసారిగా ఐపీ టివిగా ప్రారంభిస్తున్న” భీమ్ టీవీ” దేశంలో సాంకేతిక విప్లవం తెస్తోం దని సం స్థ ఛైర్మన్…

భీమవరంలో శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం, హౌసింగ్ బోర్డు కాలనీ లో గల శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి మందిరమునకు రాష్ట్ర హైకోర్టు జడ్జి…

భీమవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన సమావేశంలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాక్యలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉద్యమ భీమవరం లోని నిర్మల దేవి ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు భీమవరం…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటా.. విశాఖ రాజధాని.. జగన్ చిత్త శుద్దితో ఏపీ ప్రగతికి కష్టపడుతున్నారు.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మ క గ్లోబల్ ఇన్వె స్టర్స్ సమ్మి ట్-2023 కార్య క్రమాలు రెండో రోజు కూడా ఘనంగా జరుగుతున్నాయి.దేశంలో…