Month: March 2023

పంజాబ్ లో అలర్ట్.. 50 కార్లలో పోలీసులు ఛేజింగ్.., అమృత్ పాల్ అరెస్ట్

సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: పంజాబ్ లో తాజాగా హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేడు, శనివారం పం జాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాదనేత అమృత్పాల్ సింగ్ ను అరెస్ట్…

రెండు చోట్ల MLC ఎన్నికలలో టీడీపీకి పట్టభద్రులు విజయాల రుచి చూపించారు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులు విజయం సాధించారు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల…

ఢిల్లీలో సీఎం జగన్ ఏంచేశారు?.. చంద్రబాబు 35 సారులు ఢిల్లీ వెళ్లి సాధించేందేమిటి? అసెంబ్లీలో రచ్చ

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ అసెంబ్లీ లో నేడు, శనివారం స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం చుట్టుముట్టి ఆయనపై తమ వద్ద ఉన్న ఎజెండా కాపీలను…

DNRలో ఘనంగా స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2023 ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి.యన్.ఆర్. కళాశాల గ్రౌండ్ లో ఘనంగా స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2023 ను కళాశాల కార్యదర్శి,…

శుభవార్త.. భీమవరంలో ఆస్తి పన్ను బకాయి దారులకు వడ్డీ లేకుండా…

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో…. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపికబురు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి.…

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీలో.. చర్చించిన కీలక అంశాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మం త్రి కార్యా లయం…

MLC ఎన్నికలలో ‘అప్రహత’ వైసిపి విజయాలకు టీడీపీ పట్టభద్రులు వేసిన కళ్లెం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన అధికార వైసిపి అబ్యరులు ఇప్పడు ఏపీ లో మూడు…

నేడు,భీమవరంలో వర్షం.. ఈ వేసవిలో ఈ 19 వరకు, రాష్ట్రంలో వర్షాలు…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి వ్యాప్తంగా నేడు, శుక్రవారం ఉదయం భారీ వర్షాలు కురియడం జరిగింది. భీమవరం లో అయితే నిన్న గురువారం సాయంత్రం…

ఎంపీ అవినాశ్‌రెడ్డి CBIవిచారణకు సహకరించవల్సిందే.. తెలంగాణ హైకోర్టు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఎంపీ…