Month: April 2023

ఒక్క రోజులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 42 కరోనా కేసులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతుగున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం నిన్న శనివారం దేశవ్యాప్తంగా 12,193 కొత్త కేసులునమోదు కాగా,…

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు NTR జిల్లాకు వస్తున్నా రజనీకాంత్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ నెల 28న విజయవాడ రానున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ కున్న సీనియర్ అభిమానులు , తెలుగు దేశం…

భీమవరంలో ఘనంగా రంజాన్ పర్వదినం.. శుభాకాంక్షలతో

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పంచ వ్యాప్తంగా నేడు, ముస్లీమ్ సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భీమవరంలో స్థానిక పెద్ద మసీదు, మరియు…

సహకార సంఘాలు, పాలకవర్గాలుకు రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజక పరిధిలో నూతనంగా ఏర్పడిన సహకార సంఘాలు, పాలకవర్గాలు రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

ఒక టికెట్ ఫై 2 బాషా సినిమాలు ..’కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బాలీవుడ్ లో ఈ సంవత్సరం రంజాన్ పర్వదినం నేపథ్యంలో గత 4 ఏళ్లుగా వరుస పరాజయాలు తో ఉన్న సీనియర్ హీరో…

వివేకా హత్య కేసులో 2వ భార్య, షమీం భారీ ట్విస్ట్.. కూతురు, అల్లుడు ఎటువంటి వారంటే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో పెద్ద కుట్ర ఉందని…

నిరుద్యోగులకు, ఉపాధ్యాయులుకు జగన్ సర్కార్ శుభవార్త..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యోగులకు తాజగా ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నేడు,…

భీమవరం పట్టణంలో కొత్తగా43 మంది వాలంటీర్ల నియామకాలు.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నూతనంగా నియమితులైన 43 మంది వాలంటీర్లకు నేడు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

భీమవరం హౌసింగ్ బోర్డులో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న జనసేన నేతలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్, స్థానిక హౌసింగ్ బోర్డులో శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా…

భీమవరం మీదుగా వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైళ్లు సిద్ధం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాదిన పవిత్ర గంగా పుష్కరాలను పురస్క రించుకుని కాశీ, అలహాబాద్‌ వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు, వారణాసి( కాశీ )ల మధ్య…