Month: April 2023

భీమవరం మండలంలో అంగన్ వాడీ సెంటర్ల ను తనిఖీ చేసిన మంత్రి ఉషశ్రీచరణ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం విస్సాకోడేరు ప్రాజెక్టు పరిధిలోని యనమదుర్రు,దెయ్యాలతిప్ప,కోమటితిప్ప అంగన్ వాడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు…

భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారిని, పంచారామము దర్శించుకున్న మంత్రి.. .

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి ఉష శ్రీ చరణ్ దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల…

ఆచంట లో గోదావరి నది ఊబిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయిన ఆనందంలో సరదాగా స్నానానికి వెళ్లిన 5గురు విద్యార్థులలో ఇద్దరిని గోదావరి లో ఉన్న ఊబి…

వైజాగ్ నుంచి వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైజాగ్ నుంచి వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైలు ను నేడు, బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టేషన్లో…

రూ.4,361 కోట్ల తో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం.. సెప్టెంబర్ నుండి విశాఖ వచ్చేస్తున్నా.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్ని అడ్డంకులు వచ్చిన తగ్గేదే లే.. అంటూ సీఎం జగన్ వచ్చే సెప్టెంబర్ నెల నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు…

ఇక యూపీ లో గాంస్టర్స్, క్రిమినల్స్ కి స్థానం లేదు.. సీఎం యోగి హెచ్చరిక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూపీలో మాఫియా డాన్ ల ఏరివేతలో భాగంగా ఇటీవల వరుసగా జరుగుతున్నా ఎన్కౌంటర్స్ , క్రిమినల్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్…

మార్గదర్శి ఫై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు.. ఉండవల్లి హర్షం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి మాజీ ఎంపీ. సీనియర్ న్యా యవాది, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్ట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. తాను మార్గదర్శిపై…

నిడదవోలు లో పవర్ బ్రేక్.. విజయవాడ నుండి విశాఖ మధ్య రైళ్ల రాకపోకలు ఆలస్యంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విజయవాడ నుండి విశాఖ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావం భీమవరం…

జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్లు స్థాపనకు ప్రోత్సహించాలి..కలెక్టర్ పి.ప్రశాంతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని కలెక్టర్ చాంబర్లో, కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్ల స్థాపనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా…

దేశంలో కనివిని ఎరుగని రీతిలో పెరిగిన ‘ జీలకర్ర’ ధరలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశంలో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మసాలా దినుసులైన జిలకర (జీరా) ధరలు ఆకాశన్నంటాయి. దేశంలో ప్రస్థుతం నెలకొన్న వాతావరణ సంక్షోభం…