Month: September 2023

నరసాపురంలో మద్యం బాటిల్స్ పగుల గొట్టిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు, గురువారం పర్యటించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస రాజు…

చంద్రబాబు CID కస్టడీ ఫై.. తీర్పు రేపటికి వాయిదా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత, నారా చంద్రబాబుగత 11 రోజులుగా జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో వైపు ఆయనను…

ఏపీ అసెంబ్లీలో..తొలిరోజే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టుముట్టి కాగితాలు విసిరి తనను అవమాన పరిచిన 15 మంది టీడీపీ సభ్యులకు సభ నుండి…

అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం.. 3రోజులు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా…

అసెంబ్లీ లో తొడగొట్టిన బాలయ్యతో అంబటి పోరుకు సై .. మొదటి తప్పుగా క్షమిస్తున్నం .. స్పీకర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో తొలిరోజు సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళటం స్కిల్ కుంభకోణం ఫై సభలో ఉన్న…

భీమవరంలో1 కోటి 80 లక్షల రూ.తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం 1 కోటి 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.…

చంద్రబాబును 5 రోజుల CID కస్టడీ కోరటంపై ఏసీబీ కోర్టులో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ ఫై విజయవాడ లోని…

భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యిన భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)కి…

విజయదశమి నుంచి విశాఖ నుంచే ప్రభుత్వ పాలన.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ మంత్రివర్గ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వచ్చే నెల ‘విజయదశమి‘…

అమరావతికి వచ్చిన ఉద్యో గులకు వసతి మరో ఏడాది పొడిగింపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జగన్ సర్కార్ తాజా ఆదేశాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చి న ఉద్యో గులకు ఉచిత వసతని…