Month: November 2023

తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికల ఓటింగ్ ముగిసింది.. వివరాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి సాయంత్రం ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

ఆరుద్ర నక్షత్రం.. శ్రీ సోమేశ్వర స్వామి వారి దీపాలంకార దర్శనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో భాగం…

తాడేపల్లిగూడెంకు అదనపు జిల్లాకోర్టు మంజూరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు అదనపు జిల్లా కోర్టు మంజూరు అయ్యిందని తాజా సమాచారం. ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలు, కక్షిదారులు,…

భీమవరంలో వెంకయ్యనాయుడు వీధిలో కొత్త రోడ్డు కోసం కొట్టివేతలు.. గంధం అపార్ట్మెంట్ వారి అభ్యన్తరం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలు వార్డులలో నూతన సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నా విషయం విదితమే..అయితే రెస్ట్ హౌస్…

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ డిసెంబర్ 8వ తేదీన భీమవరం పట్టణంలో బహిరంగ సభలో విద్యదివేన ఈ విడుత నిధులు విడుదల చెయ్యడానికి వస్తున్నా…

ఈ 4న్నరేళ్లలో 130 ప్రాజెక్టులు ఏర్పాటుచేసి..86 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాము.. సీఎం. జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఫిబ్రవరిలో అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇండస్ట్రీస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌…

అల్పపీడనం వాయుగుండంగా..మరో 2 రోజులు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే గత 2 రోజులుగా రాయలసీమ కోస్తా…

మెగాస్టార్ ఫై మన్సూర్ అలీఖాన్ తీవ్ర వ్యాక్యలు.. 20 కోట్ల రూ. పరువు నష్టం దావా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు కు చెందిన నటి త్రిషపై అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు,రాజకీయనేత, మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ?…

డిసెంబర్ 1న పవన్..జనసేన’ విస్తృత స్థాయి సమావేశం.. భీమవరం నుండి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం తో పొత్తు పెట్టుకొన్న జనసేన కు కేటాయించే సీట్లు వచ్చే జనవరిలో ప్రకటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు…

డిసెంబర్ 2న జాబ్ మేళ… ఏపీ లో కొత్త పార్టీ పెడతా.. జేడీ లక్ష్మి నారాయణ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేడు, బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని.. ఏ…