Month: April 2024

JEE Mains 2024 ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థుల సత్తా!

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తెల్లవారు జామున ఎన్‌టీఏ .. జేఈఈ మెయిన్స్‌ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా…

ఆంధ్రా పేపర్‌ మిల్‌కు లాకౌట్.. సుమారు 3000 కార్మికుల పరిస్థితి?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరు ఊహించని రీతిలో నేడు, గురువారం ఉదయం రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్‌ మిల్‌కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లు గేట్లకు…

విశాఖపట్నం,చెన్నై ఎగ్మూర్‌, బెంగళూరుకు వేసవి ప్రత్యేక రైళ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్‌, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.…

పవన్.. ఇలా కృష్ణ గారి గురించి మాట్లాడకండి..ఆయన పొత్తులు మార్చుకోలేదు.. నరేష్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక తెలుగు సినిమా సత్తా…

శుభవార్త! రైల్వే లో.. జనరల్ కోచ్​లో ప్రయాణించేవారికి 20 రూ. కే భోజనం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. ట్రైన్‌లో ప్రయాణించే జనరల్ కోచ్‌లో ఉన్నవారికి సదుపాయాలు అంతగా ఉండవు. వారు తక్కవు ఖర్చుతో…

22 రోజులు 2100 కి.మీ, సాగిన బస్సు యాత్ర.. రేపు సీఎం జగన్ నామినేషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను నేటి బుధవారం తో ముగించారు. రేపు…

పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి గుడాల రవి నామినేషన్ కోలాహలంలో ఎంపీ అభ్యర్థి ఉమాబాల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేడు, బుధవారం పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు(గోపి) భారీ…

భీమవరంలో ‘కూటమి’ భారీ ర్యాలీతో .. నామినేషన్ వేసిన పులపర్తి అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్నికల లో పాల్గొనే అభ్యర్థుల నామినేషన్ పర్వము రేపటి గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు, గురువారం ఉదయం 10…

గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో.. వైసీపీలో చేరిన నాయి బ్రాహ్మణుల కుటుంబాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణులు వారి కుటుంబ సభ్యులతో సహా విశేష సంఖ్యలో వారి సన్నాయి, డప్పు,సాంప్రదాయ మేళ తాళాలతో.…

కడియం.. చెక్‌పోస్టు వద్ద, 2కోట్ల 58 లక్షల రూ. విలువైన.. స్వాధీనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం పొట్టిలంక వద్ద జాతీయరహదారిపై ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు (ఎస్‌ఎస్‌టీ) వద్ద వాహనాల తనిఖీలో…