Month: July 2024

గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు పెరిగాయి.. పవన్ కళ్యాణ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024–25 ఆర్థి క సంవత్సరానికి గాను మహాత్మా…

భీమవరం టౌన్ హాల్ లో రెసిడెన్సీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు .

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ ను ఎంతో చరిత్ర ఉందని, ఈ హాల్లో రెసిడెన్సీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే…

భీమవరం 2 టౌన్ పట్టణంలో మంచినీటి సరఫరా నిలిపివేత

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల శ్రీరామపురం రిజర్వాయర్ యొక్క రిపేరు పనులు అత్యవసరంగా జరుగుచున్నందున రెండవ పట్టణ ప్రాంత పరిధిలో…

బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి.. వేడుకకు సిద్ధం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమ లో అగ్రహీరోగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ వచ్చే ఆగస్టు 30కి నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు.…

ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సైబర్ నేరగాళ్లు..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో ఎవరు ఊహించని ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో…

భీమవరం పట్టణంలో ఆగస్టు 1న పింఛను దారులు ఇంటి వద్దనే ఉండాలి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి…

కేరళ లో వయనాడ్‌ ప్రకృతి విలయంలో 100 కు పైగా మృతులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళ రాష్ట్రంలో వయనాడ్‌ (Wayanad)లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య అధికారికంగా 94కు…

భీమవరం పంచారామ క్షేత్రం నిత్య అన్నదానం.. రూ.50,116/-లు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసిన పవిత్ర పంచారామ క్షేత్రం నందు శ్రీ సోమేశ్వర స్వామి భక్తుల కోసం ప్రతి రోజు దేవాలయంలో నిర్వహిస్తున్న…

భీమవరం ‘శ్యాం..లో ‘69% డిస్కౌంట్’..కొద్దీ రోజులు మాత్రమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో దశాబ్దాలుగా హోల్ సెల్ ధరలకే రిటైల్ గా అమ్మకాలు జరిపే ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థగా రాణిస్తున్న శ్యాం…

శుభవార్త ! పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో పేదలకు శుభవార్త.! కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు.…