Month: November 2024

ఏమిటి? ఈ అరాచకాలు.? నేనే హోమ్ మినిస్టర్ పదవి తీసుకొంటే.. పవన్ సంచలనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు నేడు, సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

108, 104, సిబ్బందిని నిర్వహించే ‘అరబిందో’ ను తొలగింపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఆపదలో ఆదుకొని ప్రాణాలు కాపాడే కీలకమైన 108, 104, వాహనాల సిబ్బందిని ఉద్యోగులకు నిర్వహించిన అరబిందో…

ఈసారి JEE మెయిన్‌ ర్యాంకింగ్‌ కొలమానాల్లో మార్పులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై దేశంలో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ర్యాంకింగ్‌ కొలమానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షలో ఏ…

2027లోనే ఎన్నికలు..బుషి కొండ భవనాలు చూసి చంద్రబాబు ఆనందం.. విజయసాయి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమ ణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అయిన…

దిరుసుమర్రు శ్రీరామలింగేశ్వర స్వామికి 30 లక్షలతో నూతన రధం కోసం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో స్వయంభూ శ్రీగంగా భ్రమరాంభ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన రథం నిర్మాణ కార్యక్రమాన్ని నేడు, ఆదివారం…

పంచారామంలో అన్నదాన నిమిత్తం 78 క్వింటాళ్ల బియ్యం కానుక.. గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అధికారంలో ఉన్న లేకపోయినా సరే.. గ్రంధి శ్రీనివాస్ కుటుంబం పవిత్ర పంచారామ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాలయంలో భక్తుల అన్నసమారాధన…

రేపు… కాకినాడలో వికాస ప్రొజెక్టు వారి భారీ ‘జాబ్ మేళా’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో రేపు సోమవారం అంటే ఈనెల 4న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రొజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు ప్రకటించారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో…

ఏపీకి మరోసారి అల్పపీడనం .. మరో వాయుగుండం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏమిటో విచిత్రంగా శీతాకాలం లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6,…

గ్యాస్ సిలెండర్లు లారీ తిరగబడి ఎంత ఘోర ప్రమాదం.. అయితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న దీపావళి కి బైక్ మీద ఉల్లిపాయల టపాసులు తీసుకొనివెళుతున్న మూట పేలిపోయి ఒక వ్యక్తి చనిపోవడం తో పాటు మరో…

గాజుల మహోత్సవం.. ఇంద్ర కీలాద్రి ఫై వేలాదిగా భక్తుల రద్దీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని దుర్గ మాత భక్తులకు అత్యంత మహిమానీత పుణ్యక్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో…