Month: November 2024

PAC పోలింగ్‌ ట్విస్ట్.. చైర్మెన్ గా పులపర్తి అంజిబాబు లాంఛనమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రతిష్టాకర కాబినెట్ హోదా ఉన్న పీఏసీ చైర్మెన్ గా నేడు, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించే…

తాజాగా… 17000 పైగా WhatsApp ఖాతాల బ్లాక్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం 17000 కంటే ఎక్కువ WhatsApp ఖాతాలను తాజాగా..బ్లాక్ చేసింది.…

భీమవరం పంచారామంలో.. కార్తీకమాసోత్సవములు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములు…

కేంద్ర మంత్రి, శ్రీనివాసవర్మ… తండ్రి సూర్యనారాయణ రాజు మృతి.. రేపు భీమవరంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు…

శ్రీ మావుళ్ళమ్మవారి వందలాది దీక్షాపరుల జ్యోతి ఊరేగింపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వందలాది దీక్షాపరులచే నేటి గురువారం సాయంత్రం దేవాలయం నుండి కార్తీక జ్యోతి ఊరేగింపు ప్రారంభించారు.…

పీఏసీ చైర్మెన్ గా భీమవరం MLA పులపర్తి అంజిబాబు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు.. ఆంధ్ర ప్రదేశ్ లో పీఏసీ చైర్మెన్ గా భీమవరంలోని జనసేన ఎమెల్య పులపర్తి…

ఐదేళ్లు కాదు 10 ఏళ్ళు పాటు చంద్రబాబు ఏపీకి CM.. పవన్ కళ్యాణ్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో తాజగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనను సీఎం చంద్రబాబు గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.…

భీమవరం రోడ్లపై గాయపడి ఎన్నో ఆవులు మరణిస్తున్నాయి..దాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ ఎన్ని హాచ్చరికలు చేసిన ఇటీవల కాలంలో భీమవరం ప్రధాన రోడ్లపై సంచరిస్తూ సేదతీరుతున్న ఆవుల సంఖ్య బాగా పెరిగిపోయింది.…

కేంద్రం భారీ షాక్.. 5.8 కోట్ల మంది రేషన్ కార్డుల రద్దు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం తాజగా భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు పబ్లిక్…

టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా.. CNG పై వ్యాట్‌ 5% తగ్గింపు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఏపీ కేబినెట్‌. కబ్జాలకు కళ్లెం వేస్తూ ల్యాండ్‌ గ్రాబింగ్…