Month: January 2025

బాలయ్య ‘డాకు మహారాజ్’ టాక్ ఎలావుందంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి సినిమాలు లో మంచి ట్రాక్ రికార్డు కు తోడు ఇటీవల వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకొనిపోతున్న నందమూరి నటసింహం బాలయ్య…

97 మంది రైతులు ఆత్మహత్యలు.. ఎ.పి.కౌలు రైతు సంఘం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎ.పి.కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య నేడు, శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…

ఉపరితల ఆవర్తనం..ఏపీలో పండుగ రోజుల్లో వర్షాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చలికాలం లో సైతం ఏపీలో గతంలో ఎప్పుడు లేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. సరిగ్గా…

YS అభిషేక్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న జగన్ దంపతులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్…

ప్రభాస్ కి పెళ్లి కుదిరింది.. పెళ్లి కూతురు భీమవరంకు దగ్గర..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి భీమవరం బ్రాండ్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కల్కి గా మారిన తరువాత గాని ఆయనకు పెళ్లి…

శ్రీమావుళ్ళమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62 వ ఉత్యవ మహాత్యవాలు ఎల్లుండి 13వ తేదీ సంక్రాంతి పర్వదినం రోజు ప్రారంభం…

భీమవరం పట్టణం సుందరీకరణలో ..స్వాగత మహిళా శిల్పాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గాన్ని సుందరీకరణ చేయడానికి అన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్…

ఘోర కారు ప్రమాదంలో భీమవరం వాసులు మృతి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి అన్నవరం దర్శనానికి వెళుతున్న భక్తులు కుటుంబం లో నేడు,శనివారం ఉదయం తీవ్ర విషాదం నిండుకొంది కాకినాడ జిల్లా ప్రతిపాడు…

భీమవరం మునిసిపాలిటీలో పెంక్షన్ల తనిఖీలలో అధికారులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం పురపాలక సంఘం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పట్టణంలో అర్హులకే ఈ…

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొన్నా, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం లక్షమంది పైగా భక్తులు తెల్లవారు జామునుండే క్యూ…