Month: May 2025

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని కడప జిల్లాలోని రాయచోటి వద్ద నేటి ఉద‌యం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. గువ్వల చెరువు…

ఐక్యరాజ్యసమితిలో ‘ఉగ్రవాద’ పాక్ ను కడిగిపారేసిన భారత్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇస్లామిక్ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ పౌరుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో…

హైదరాబాద్ మెట్రో రైళ్లు టికెట్స్ ధరలు తగ్గింపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ నగరం తో ఎంతటి అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే.. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి…

భీమవరం మండలంలో పశువుల దాణా 50% సబ్సిడీ ధరకు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం తాడేరు గ్రామంలోని రైతు బజార్ భరోసా కేంద్రంలో నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుల దాణా సబ్సిడీపై సరఫరా…

లండన్ లోని రాయల్ బరో.. డిప్యూటీ మేయర్ గా భీమవరం యువకుడు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. భారత దేశంలోనే కాదు.. రంగం ఏదైనా సరే ప్రపంచంలో ప్రముఖులలో భీమవరం వారు కచ్చితంగా ఒకరు…

ఏపీలో ‘వాయుగుండం’తో 4 రోజులు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పలు ప్రాంతాల్లో గత 10 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమవరంలో ప్రతి రోజు వరుసగా వర్షం…

మరోసారి ‘కరోనా’..దేశంలో 260.. ఏపీలో తాజగా 3 కేసులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2019లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి సుమారు 3 ఏళ్ళు పాటు ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడలాడించింది. మరల కరోనా మహమ్మారి దేశంలో…

పాకిస్థాన్‌లోనే ‘ఐక్యరాజ్యసమితి’ గుర్తించిన ఉగ్రవాదులంతా ఉన్నారు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ నిలకడలేని తిక్క చేష్టలతో విసిగిపోతున్న.. యూరప్‌ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా నెదర్లాండ్స్‌లో…

విజయవాడ పోలిసుల అదుపులో 7గురు బంగ్లాదేశ్ యువకులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో యుద్ధం వరకు వెళ్లిన ఉద్రిక్త పరిస్థితులలో దేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా…

శ్రీమావుళ్ళమ్మ సెంటర్లో 4 వీలర్స్ వాహనాలకు అనుమతి లేదు.. JC

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నేడు, గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్…