Month: July 2025

ఇంద్రజాలికుడు, బీవీ పట్టాభిరామ్‌ ఇకలేరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సుపరిచితులు ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ మరణించారు. నేడు, మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌‌లోని స్వగృ‌హంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన…

BJP ఐదు శాతం సీట్లు తీసుకోవడం కాదు.. మనమే.. కేంద్ర మంత్రి, వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీ బీజేపీ అడ్జక్షుడుగా కొత్తగా ఎంపికైన పీవీఎన్ మాధవ్‌కు…

ఈనెల 4న శ్రీ మావుళ్ళమ్మ వారి ‘మహా సుదర్శన హోమం’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి, ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు… లోకహితం కోసం మన ప్రాంత ప్రజలు అందరికి…

విద్యుత్ ఛార్జీలు పెంపు ఫై.. జులై 5న సిపిఐ ఆందోళనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంపు, అదానీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను నిరసిస్తూ జులై 5న…

బనకచర్ల ప్రాజెక్టు AP ప్రతిపాదనలు అంగీకరించని కేంద్రం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్లను అడ్డుకుంటామంటూ…

భీమవరంలో డాక్టర్స్ డే,చార్టెడ్ అకౌంటెంట్ డే.. సన్మానాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం జెపి రోడ్డులో నేడు, మంగళవారం డాక్టర్స్ డే,చార్టెడ్ అకౌంటెంట్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా…

బీజేపీ AP రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరించిన.. నాగేంద్ర మాధవ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బీజేపీ కేంద్ర అధిష్టానం ఎవరి అంచనాలకు అందకుండా ఏపీ లో పూర్తిగా బీజేపీ భావజాలంతో పార్టీకోసం ముందు నుండి కష్టించిన…

పాశమైలారం పేలుడు ఘటనలో మృతులు 45 మంది..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ పటాన్‌‌చెరులోని పాశమైలారంలో నిన్న సోమవారం జరిగిన సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు ఘటన లో మృతుల సంఖ్యా మరింత…