Month: August 2025

2వ ప్రమాద హెచ్చరిక.. గోదావరి జిల్లాల, లంకలలో వరద..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భద్రాచలానికి గోదావరి నది వరద పోటెత్తింది. నేటి గురువారం తెల్లవారు జామున రెండోప్రమాద హెచ్చరిక జారీ చేసారు. అక్కడినుంచి 10.78లక్షల క్యూసెక్కుల…

దివ్యంగుల పెంక్షన్లు పునరుద్ధరించాలి అంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య అధికారుల సదరం శిబిరాల ద్వారా విచారణ తదుపరి వేలాదిగా దివ్యంగుల పెంక్షన్ లు,…

శ్రావణ 5వ శుక్రవారం, శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు.. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రావణ మాసం 5 శుక్రవారములు వచ్చిన సందర్బంగా…

ఇక జూ NTR ను, తల్లిని తిడితే సహించం.. MLA ను సస్పెండ్ చెయ్యండి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన బూతు వ్యాఖ్యలు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ…

ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌, ప్రకటనలు, నిషేధంఫై బిల్లు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కష్టపడకుండా అయాచితంగా డబ్బు సంపాదించాలని కొందరు యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లమాయలో పడి, వాటికీ సెలబ్రెటీల ప్రచారం మాయలో పడి…

ఎన్డీయే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీయే కూటమి (NDA alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నేడు, బుధవారం నామినేషన్ (CP Radhakrishnan )దాఖలు చేశారు. నాలుగు…

ఒక్క ‘ఓటు’ కూడా ‘చోరీ’ జరగనివ్వను.. రాహుల్ ‘ఓటర్‌ యాత్ర’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఓట్ల దొంగతనంలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ), బీజేపీ భాగస్వాములని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యేక…

పశ్చిమ గోదావరిలో ‘కోర్టు’ ఉద్యోగాలకు పరీక్షలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న కోర్టులలో అవసరమైన పలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటి బుధవారం నుండి (ఈనెల…

ఏపీలో గోదావరి, కృష్ణ నదుల వరద ఉదృతి.. ప్రమాద హెచ్చరిక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలకు కోస్తా ఆంధ్ర అంతటా రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు కృష్ణా, గోదావరి నదులు…

చరిత్రకు చిహ్నాలు ఫొటోలే.. భీమవరంలో ఫోటోగ్రఫీ దినోత్సవం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలేనని, కెమెరా సృష్టికర్త లూయిస్ డాకురే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు…