Month: October 2025

‘అవే మాటలు’.. విశాఖను ఆర్ధిక రాజధానిగా.. మంత్రి లోకేష్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖను ఆర్హిక రాజధానిగా మార్చేస్తున్నాం.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తో హైదరాబాద్ కే కాదు ఐటి కి గ్లోబెల్ రాజధానిగా విశాఖ…

లిటిల్ హార్ట్స్.. సాయి, ‘జగపతి’ తో సినిమా..ప్లాప్ ల హీరో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లిటిల్ హార్ట్స్ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సాయి మార్తాండ్ తన రెండవ సినిమా సీనియర్ హీరో జగపతి బాబు…

58 మంది పాకిస్తానీ సైనికులను ఖతమ్ చేసిన ఆఫ్గనిస్తాన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ ఫై పాక్ విమానాలు ఆకస్మిక దాడి చేసి బాంబులు కురిపించినందుకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం…

భీమవరంలో 45 మంది ఉపాధ్యాయులను సత్కరించిన కేంద్ర మంత్రి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చదువుతోపాటు దేశభక్తి మన సంస్కృతి పట్ల ఆసక్తి కలిగేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి.సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులే అని కేంద్ర…

భీమవరం, వీరవాసరం మండలాలలో AMC నిధులతో పుంత రోడ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ యార్డ్ లో నేడు శనివారం నూతనపాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. మార్కెట్ యార్డుకు…

ఏపీలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు ..ఎమర్జెన్సీ తో సహా అన్ని నిలిపివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో ఆరోగ్యశ్రీ లో ప్రజలు పలు సేవలు అందక పడుతున్న ఇబ్బందులకు తోడు తాజగా ఆంధ్ర ప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్…

వరుసగా మూడు రోజుల పాటు సెలవులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల చివరి వరకు దసరా సెలవులతో ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు ఈఅక్టోబర్ నెలలో కూడా భారీగా సెలవులు రానున్నాయి.…

నా ‘అంతం’కోసం కుట్ర చేశారు.. దీని వెనుక.. బొత్స

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అగ్రనేత, ఎమ్మెల్సీ, బొత్స సత్యనారాయణ నేడు, శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర…

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ‘వీధి వ్యాపారులకు’..7% వడ్డీతో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీధి వ్యాపారులకు మరింత ఆదాయం అభివృద్ధికి ప్రత్యేకంగా లోక్‌ కల్యాణ్‌ మేళాను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో…

‘పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న’ ప్రారంభం.. ఏపీలో 4 జిల్లాలలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలోని వెనుక బడిన జిల్లాలో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు, రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధ‌న్ ధాన్య…