Month: October 2025

తిరుమలలో అవకతవకలపై PAC చైర్మెన్ అంజిబాబు సమీక్ష

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి అంజిబాబు నేడు, గురువారం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.…

శ్రీ మావుళ్ళమ్మ వారికి హైదరాబాద్ భక్తులు ‘బంగారు’ కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం నేడు, గురువారం అట్లతద్ది పర్వదినం నేపథ్యంలో మహిళా భక్తులతో మరింత కోలాహలంగా ఉంది.…

శ్రీ మావుళ్ళమ్మని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, వైసీపీMLC లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత రాత్రి జరిగిన వివాహ వేడుకలు కు వచ్చిన వైసీపీ ప్రముఖులు వరుసగా శ్రీ అమ్మవారిని దర్శించుకోవడంతో భీమవరం…

భీమవరంలో.. మాజీ సీఎం ‘జగన్’ పర్యటన మరల అదే తీరున..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ గత, సాయంత్రం భీమవరంలో నరసాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరు అయ్యారు.…

ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఈ 15 నుంచి నిరవధిక సమ్మె..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తమ సమస్యలపై విద్యుత్…

మోడీతో ముంబై లో బ్రిటన్ ప్రధాని .. భారీ వాణిజ్య ఒప్పందం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలో నేడు, గురువారం బ్రిటన్ ( యునైటెడ్ కింగ్‌డమ్) ప్రధాని స్టార్మర్ పర్యటన నేపథ్యంలో నేడు, గురువారం ప్రధాని మోడీ ఆయనతో…

40,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కు, రఘురామా.. శంకుస్థాపన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని శివారు ప్రాంతమైన పులిగుమ్మలో రూ. 41.81 లక్షలు వ్యయంతో 40,000 లీటర్ల సామర్ధ్యం కలిగిన…

భీమవరం మండల వైసీపీ నేత, కార్యకర్తలు టీడీపీ లో చేరిక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర కుమార్ తన అనుచరులు 300 మందితో భీమవరం మండలం గుట్లపాడు…

మానసిక..విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాస్ లు.. భీమవరం లయన్స్ క్లబ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవతా సేవ ద్వారా సమాజాలను బలోపేతం చేయవచ్చునని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ వబిలిశెట్టి కనకరాజు, భీమవరం లయన్స్ క్లబ్…

‘కాంతార: చాప్టర్ 1’ సినిమా 6 రోజుల్లో రూ. 427 కోట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ‘కాంతారా’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో 350 కోట్లు కొల్లగొట్టిన రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడుగా లేటెస్ట్ మూవీ ‘కాంతార:…