Month: December 2025

‘జగన్’ ఫై ‘ఒంటరి’గా పోరాడినోడిని.. ఆ కేసులపై పోరాడలేనా? RRR..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం శివారులోని పెదమిరం లోని తన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..…

వంగవీటి.. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచారు.. MLA అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని, రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనస్సులో మోహన్…

భీమవరంలో సిపిఐ పార్టీ 100 ఏళ్ళ ఉత్సవాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఐ పార్టీ 100 ఏళ్ళశతాబ్ధి ఉత్సవాలు పురస్కరించుకొని నేడు, శుక్రవారం పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాల నడుమ భీమవరంలో సిపిఐ జిల్లా కార్యాలయం…

రేవంత్ రెడ్డి.. నీకు మాత్రం ‘భీమవరం అల్లుడు’ కావాలి.. KTR

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు, శుక్రవారం తెలంగాణ భవన్‌లో తీవ్ర ఆగ్రహం…

శివ.. శివ.. కలెక్టర్ ఆగ్రహం.. 4గురు ఉద్యోగులు సస్పెండ్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పరిధిలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జిల్లా పరిషత్‌కు చెందిన సుమారు 15 సెంట్ల స్థలంలో…

RTC లో ఉద్యోగులకు శుభవార్త…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తీవ్ర అనారోగ్యం పాలయిన(మేడికల్ అన్ ఫిట్ )అయిన ఆర్టీసీ ఉద్యోగులకు నేడు, శుక్రవారం కూటమి ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పింది.…

ఈనెల..31 లోగా..’ఆధార్ – పాన్’ లింకింగ్ చేయాల్సిందే..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో పన్నులు చెల్లించేవారికి ట్యాక్స్‌లు కట్టే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి తాజాగా…

భీమవరం విష్ణు..లో, ప్రధాని ‘ఖేల్ మహోత్సవ్’ వర్చువల్..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ​నేడు, గురువారం భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి మరియు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని సంసద్…

సంచలనం.. భీమవరం డిఎస్పీ, జయసూర్య బదిలీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొద్దీ నెలలు క్రితం భీమవరంలో పేకాట క్లబ్ ల వ్యవహారంలో, సివిల్ వ్యవహారాలలో అవినీతి చేస్తున్నారని తనకు పిర్యాదులు వచ్చాయని, డీఎస్పీ…

హిందువులపై జరుగుతున్న దాడులపై అప్రమత్తం.. దత్త నాగానంద

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:హైందన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మమని శృంగవృక్షం దత్తపీఠం 5వ పీఠాధిపతి శ్రీసాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ…