సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పట్టణం గునుపూడిలొ పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు 105 రోజులకు గాను హుండీలు తెరచి లెక్కించగా రూ 5,27,323/-లు నగదు వచ్చి ఉన్నది. ఈ లెక్కింపు కార్యక్రమము నందు ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోడే విజయలక్షి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొనగా యనమదురు లోని శ్రీ శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.శ్రీనివాస రావు పర్యవేక్షించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి. ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *