Author: sigmatelugu@gmail.com

భీమవరం, అత్తిలి లలో షష్ఠి ఉత్సవాలు ఏర్పాట్లు సిద్ధం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు రేపటి బుధవారం నుండి ప్రారంభిస్తున్నారు. షష్ఠి ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలో…

భీమవరంలో జనరిక్ మందులు షాప్ ఏర్పాటులో DCMS చైర్మన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో స్థానిక పాత గోవర్ధన టాకీస్ సెంటర్ లో త్వరలో నూతనంగా ప్రారంభించబడుతున్న ” జనరిక్ మెడికల్ ‘…

భీమవరంలో అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో.. మండలి చైర్మెన్, మోషేను రాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా…

మరల అదేమలుపు.. ఒకే కుటుంబం లో 7 గురి మృతి

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చిత్తూర్ జిల్లా పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో…

ఉండి రోడ్డులో పంటకాలువలో బోల్తా కొట్టిన ధాన్యం లోడు లారీ ప్రమాదంలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి, సోమవారం ఉదయం భీమవరం సమీపంలోని ఉండి రైల్వే గేట్ వద్ద ఊహించని రీతిలో ధాన్యం లోడు లారీ అదుపు తప్పి…

తెలంగాణలో కొత్త జిల్లాలకు కొత్త పోస్టులు.. నచ్చిన చోట ఉద్యోగము

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కొత్త జోనల్‌ విధానానికి కొద్దినెలల కిందే…

3 రాజధానుల బిల్లుపై శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు కీలకవ్యాఖ్యలు

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ..…

ఏపీలో తగ్గుముఖంలో కరోనా కేసులు..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కరోనా కేసులు విజృంభిస్తుంటే.. ఇటీవల స్వల్ప స్థాయిలో కొత్త కరోనా కేసులు భారత్ లో…

ఉత్తరాంధ్ర అదృష్టం.. బలహీనపడి దిశమార్చుకొన్న తుపాన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను నిన్న శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు…