Author: sigmatelugu@gmail.com

ప్రమాదంవశాత్తు లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: నేడు, బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా లోని బరేరి నల్లాసమీపంలో మినీ బస్సు ఒకటి లోయలో పడిపోయింది.…

ఉండిలో, రిటైర్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుండి 27 లక్షలు సైబర్ లూటీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: సైబర్ క్రైమ్ లు కు హద్దు అదుపులేకుండా పోతున్నాయి. భీమవరం సరిహద్దులోని ఉండి గ్రామం లోని విశ్రాంత రిజర్వ్‌ ఎస్‌ఐ…

భీమవరం పట్టణంలో రోడ్ల అభివృద్ధి ఫై అధికారులు ద్రుష్టి పెట్టండి… కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షలో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం శివారులోని పెద అమిరం లోని జిల్లా కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో కలెక్టరు, భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి…

ఈ నెల 16న విజయవాడలో మెగా జాబ్‌ మేళా..ప్రఖ్యాతి చెందిన 15 కంపెనీల్లో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈ నెల 16న విజయవాడలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్‌ పి.నరేష్‌ తాజగా ప్రకటించారు. విజయవాడలోని…

మహేష్ బాబు హీరోగా ఉండే సినిమా జేమ్స్ బాండ్ పాత్రకు ఏ మాత్రం తగ్గదు…రాజమౌళి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు –రాజమౌళి కాంబినేషన్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేశ్‌ త్రివిక్రమ్‌…

దేశంలో 26 మందులను నిషేదించిన కేంద్రం..Ranitidine, Zinetac,లు ఇక కనిపించవు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న 26 మందులను కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ నిషేదించింది. వాటి వాడకం వల్ల సైడ్ ఎఫిక్ట్స్…

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, మెంటే పార్ధ సారధి జన్మదినవేడుకలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, పార్టీ ఆవిర్భావం నుండి 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేత, మెంటే పార్ధ…

98.55 శాతం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు..అందుకే సీఎం కు పాలాభిషేకం..MLA గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరియు సీఎం…

వచ్చే దసరా పండుగలకు వరుసగా15 రోజులు స్కూల్ సెలవులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం లో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. (…

సికింద్రాబాద్ లో ఎలక్రికల్ బైక్ ల షోరూంలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. మరి కొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంలోకి వెళితే..…