Author: sigmatelugu@gmail.com

పశ్చిమలో మరో 10 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో కోవిద్ వైద్య సేవలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అందరు ఊహించినట్లే.. ఇటీవల సంక్రాంత్రి పర్వదినాల తదుపరి కోవిద్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని ఏలూరు,…

ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ అంశంపై నేడు, గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా…

GVR పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని..కదిలిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లేఖ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు పవిత్ర ఆత్మకు సద్గతి కలగాలని నేడు, గురువారం ఆయన నివాసం వద్ద కుమారులు…

తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తర భారతదేశానికి వెళ్లే పలు రైళ్లు రద్దు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉత్తర భారతదేశంలో అతి శీతల గాలులతో పాటు కోవిడ్‌ విజృంభణతో రైల్వే శాఖ పెద్దసంఖ్యలో రైళ్లను రద్దుచేస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న…

భారత్ లో ఒక్క రోజులో 3 లక్షల కరోనా కేసులు.. కర్ణాటకలో కూడా..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత్‌లో గత 24 గంటలలో 8 నెలల తర్వాత రోజువారీ కేసులు 3 లక్షలు పైగా కరోనా వైరస్‌ కేసులు,491 మంది…

తొలిదశ డిజిటల్ లైబ్రరీలు పూర్తీ చెయ్యండి.. సీఎం జగన్ ఆదేశం

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఈ ఏడాది జూన్‌ నాటికల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌అధికారులను ఆదేశించారు. ఇంధనశాఖ,…

ఎంపీ రఘురామా.. నిరసన దీక్ష, మరియు APసీఐడీ చీఫ్, పై కేంద్ర హోంశాఖ కు పిర్యాదు లేఖ

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం ఉదయం8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు, ఢిల్లీలోని తన నివాసం…

మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అవమానం

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: రోజులు ఎప్పుడు ఒకేరకంగా ఉండవు.. పదవి లేని రాజకీయనేతల పరిస్థితి మరీను.. హైదెరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానంటూ ప్రగతిభవన్‌కు…

భారత్ లో కరోనా ఎప్పుడు తగ్గుతుంది అంటే..ఐసీఎంఆర్‌ శుభవార్త..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత్ లో కరోనా కేసులు ఇటీవల ప్రతి రోజు 2 లక్షలు దాటి దాదాపు మూడు లక్షలకు చేరువలో నమోదు…

భీమవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సభలో టీడీపీ నేతలు..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి సభలు…