Author: sigmatelugu@gmail.com

భీమవరంలో ఉచితంగా హోమియో మందుల పంపిణి చేసిన జమాతే ఇస్లామీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ప్రస్తుతం సీజనల్ జ్వరాలతో ప్రజలు అస్వస్థతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జమాతే ఇస్లామీ హింద్, భీమవరం పట్టణ శాఖ…

భీమవరంలో దివ్యంగ రాష్ట్రీయ సేన సమితి 7వ వార్షికోత్సవంలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో దివ్యంగ రాష్ట్రీయ సేన సమితి 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులను ఆదరించడం మానవ ధర్మమని,దివ్యంగులకు…

భీమవరం లో DCMS జనరిక్ మెడికల్ షాపు ప్రారంభోత్సవం లో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 వ టౌన్, గోవర్ధన్ టాకీస్ రోడ్ DCMS ఆఫీస్ యందు పశ్చిమ గోదావరి జిల్లా,DCMS…

పశ్చిమ గోదావరి జిల్లా లో పోలీసులతో నిమ్మల, చింతమనేని వాగ్వాదాలు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులకు 10 లక్షలు రూ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ కు…

అల్లు అర్జున్ పుష్ప..రాజ్ గా చెలరేగాడు..పబ్లిక్ టాక్ అయితే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల వైకుంఠ‌పురంలో’ వంటి క్లాస్ మూవీ త‌ర్వాత క్లాసికల్ టాలెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అనే ప‌క్కా ఊర…

ఆంధ్ర ప్రదేశ్ లో ఆందోళనను విరమించిన ఉద్యోగ సంఘాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇటీవల పీఆర్సీ ఇతరత్రా చేస్తున్న డిమాండ్స్ ఫై ఆందోళనను విరమించారు. పెండింగ్‌ సమస్యల…

పెద్దలు గ్రంధి వెంకటేశ్వర రావు నా రాజకీయ గురువు.. కొయ్యే మోషేను రాజు

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి గురువారం సాయంత్రం భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఆయన తండ్రి , మాజీ మునిసిపల్ చైర్మెన్…

నందమూరుగరువు శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి 56 వ వార్షికోత్సవాలులో..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజక వర్గం, వీరవాసరం మండలం, నందమూరుగరువు గ్రామంలో ప్రతిష్టాకరంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ రామ భక్త ఆంజనేయ…

‘పుష్ప’ తగ్గేదేలే .. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం..టికెట్స్ రేట్లు..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ రేపు శుక్రవారం పాన్ ఇండియా రిలీజ్…

ఇకపై అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లు…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గతంలో ప్రధాని మోడీ ప్రకటించినట్లుగానే దేశంలో ఇకపై అమ్మాయిల వివాహ వయసును కూడా 21 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.…