Category: NEWS

బస్సు పడిపోయిన ఘటన లో 10 మంది మృతి.. సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి .. 5లక్షల చప్పున..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నేడు, బుధవారం ఉదయం జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటన లో ముందుగా 5గురు గల్లంతయ్యారు అని…

తెలంగాణలో జరిగిన 6 ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆరెస్ విజయకేతనం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణాలో ఇటీవల ఎన్నికలలో బీజేపీ తో షాక్ లు తింటున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేడు మంగళవారం జరిగిన 6 ఎమ్మెల్సీ…

ఏపీలో ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయం..కమిషన్‌ నివేదిక

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికను అధ్యయనం చేసిన…

తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతో రాధాకృష్ణపై కేసు పెట్టారు.. చంద్రబాబు ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు,తీవ్ర స్థాయిలో ఖండించారు. రాష్ట్రంలో జగన్…

మరోసారి సునామి ప్రమాదం..రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మరోసారి సునామి ప్రమాదం పొంచివుంది. సునామీ అలెర్ట్‌తో ఇండోనేషియా తీర ప్రాంత ప్రజలు కంపించిపోతున్నారు. నేడు, మంగళవారం ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో…

డిసెంబర్ 17న..పుష్ప1..వెరైటీ విలన్ పాత్ర గురించి భీమవరం బుల్లోడు’ సునీల్ ‘.. .

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐకాన్ స్టార్, అల్లు అర్జున్, సూపర్ టాలెంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఆర్య, ఆర్యా 2 తరువాత వస్తున్న మూడో చిత్రం…

భీమవరంలో జాతీయ లోక్అదాలత్ లో 160 కేసు లు పరిష్కారం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, శనివారం స్థానిక కోర్ట్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 160 కేసులో పరిష్కరించినట్లు భీమవరం…

భీమవరంలో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు సేవలు అమోఘం.. వన్ టౌన్ సీఐ భగవాన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో పండుగలు,దేవాలయాల వద్ద వేడుకలు, వాటికీ హాజరు అయ్యే భక్తుల తాకిడి జిల్లాలో మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. వారి…

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులు ప్రారంభిస్తున్నం.. కేంద్రం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చాల కాలంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఏమాత్రం ఇప్పటివరకు పనులు కదలని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా…

RRB సంచలన ప్రకటన .. 4,85,607 అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణ

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) నియామక పరీక్షల్లో 4,85,607 అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక సంచలన ప్రకటనలోచేసింది.…