Category: News

‘ఆదిపురుష్’ ట్రయిలర్ అదుర్స్.. శ్రీరామచంద్రుడు మరో ‘బాహుబలి’గా వస్తున్నాడు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ , ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ నేడు, మంగళవారం…

దిరుసుమర్రులో 10 కోట్ల తో నూతన రోడ్డు, 40 లక్షలతో సచివాలయ భవనాలను ప్రారంభించిన MLA గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారంస్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 10 కోట్ల రూపాయలతో భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామ ప్రధాన రహదారి దిరుసుమర్రు సింగరాజుపాలెం…

భీమవరం: గొల్లలకోడేరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాన సమీపంలోని గొల్లలకోడేరు గ్రామా సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొక్కా జయశ్రీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి…

AP ఈఏపీసెట్-2023 హాల్ టికెట్స్ విడుదల.. వివరాలకు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హల్ టికెట్స్ నేడు, మంగళవారం ఉదయం…

ఇండోర్ వద్ద ఘోర బస్సు ప్రమాదంలో 15మంది మృతి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నేడు, మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఖార్గోన్ పట్టణంలో ఇండోర్ వెళుతున్న…

తణుకులో 12 కిలో మీటర్లు పాదయాత్రకు సిద్ధం అవుతున్న చంద్రబాబు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క తణుకు ఎమ్మెల్యే , మంత్రి, కారుమూరి నాగేశ్వర రావు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం రైతుల వద్ద పూర్తిగా…

రేపటి నుండి.. ‘జగనన్న కు చెబుదాం’.. టోల్‌ ప్రీ నంబర్‌ 1902..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న కు చెబుదాం అనే కొత్త పరిష్కార కార్యక్రమానికి రేపు మంగళవారం శ్రీకారం చుట్టబోతోం ది..ముఖ్య మంత్రి వైఎస్‌…

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి.. ప్రియాంక, బ్రహ్మస్త్రం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘తెలంగాణ లో సరూర్నగర్లో నేడు, సోమవారం కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు.…

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రిజిస్ట్రేషన్ సేవలకు’ పెంచిన యూజర్ చార్జీలు అమలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి లేకుండా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ సేవలకు సంబంధించిన సుమారు10 సేవలకు సంబందించిన యూజర్ చార్జీలు…

కేరళలో ‘హౌస్ బోటు’ మునిగిన దుర్ఘటనలో 22 మంది మృతి.. ఇంకా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళ రాష్ట్రము లోని మలప్పురం జిల్లాలో గత ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదములో నేటి సోమవారం ఉదయానికి మృతుల…