Category: News

పశ్చిమ గోదావరి జిల్లాలో 3వ రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ గా తాడేపల్లి గూడెం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో గత బుధవారం రాత్రి సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాబినెట్ మీటింగ్ ఆమోదంతో .. ఇకపై…

భీమవరం కాలేజీ విద్యార్థినుల బస్సు ఫై ఉండి లో యువకుల యాక్షన్ .. దానికి రియాక్షన్..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం శివారు ప్రాంతాలలో ఇటీవల ఆకతాయి యువకుల దూకుడు ఎక్కవ అవుతున్న ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. గత బుధవారం సాయంత్రం భీమవరం…

భీమవరం రెవెన్యూ డివిజన్ లో గణపవరం విలీనానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం.. TP గూడెంలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం జగన్ సముఖంలో సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాల ఆమోదాలలో పశ్చిమ గోదావరి…

మహాశివరాత్రి మహోత్సవాలు కు సిద్ధం అవుతున్న భీమవరం పంచరామం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవాలయంలో ఈ నెల 16వ…

శ్రీ సరస్వతి దేవిగా శ్రీమావుళ్ళమ్మ.. ఎల్లుండి తో ఉత్సవాలు ముగింపు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు లో భాగంగా నేడు, బుధవారం శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో…

సీఎం జగన్ తో కాబినెట్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభము..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో నేడు, బుధవారం సీఎం జగన్ అడ్జక్షతన ఏపీ క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశం…

ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ వ్యాపారుల ఆందోళనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల విస్తరిస్తున్న కార్పొరేట్‌, ఆన్‌లైన్‌ మెడికల్‌ మార్కెటింగ్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని డీఆర్వో కె.కృష్ణవేణి ఆదేశాలు జారీచేశారు. రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌…

కేంద్రం ఏపీ ఫై సవతి తల్లి పేమ చూపిస్తుంది.. హోదా ఇచ్చితీరాల్సిందే.. రాజ్యసభ లో విజయసాయి ధ్వజం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి రాజసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో చర్చలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం…

బొబ్బనపల్లి గ్రామానికి 3.5 కోట్ల సంక్షేమ ఫలాలు.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బొబ్బనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యటించారు. గత మూడున్నరేళ్లలో ప్రభుత్వం పొందుతున్న ప్రయోజనాలను…