Category: News

భీమవరంలో 10 సెంటర్లలో ఏపీపీఎస్సీ గ్రూపు –1 పరీక్షలుకు ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈనెల 8న నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూపు –1 పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిలా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి…

ఏపీ రైతు భరోసా కేంద్రాలలో 7,384 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్…

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాలలో మొత్తం 21,731 మందితో పోస్టుల భర్తీ పూర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.…

ఇక ఫై ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలంటే చాల సులువు.

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆధార్ కార్డు లో చిన్న మార్పు చేసుకోవాలంటే కొందరికి చుక్కలు కనిపిస్తాయి. అటువంటి నిబంధలులో ఇకఫై ఆధార్ కార్డులో చిరునామాను మార్చు…

దేశంలో విద్యుత్తూ చార్జీలు సవరణలు.. వినియోగదారులకు షాక్ ?

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరెంట్ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపడానికి కొత్త నిబంధనలు తాజాగా జారీచేసింది. ఇకపై విద్యుదుత్పత్తికి…

ఆంక్షలు మాకేనా? సీఎం జగన్ మాత్రం రాజమండ్రిలో రోడ్డుషో చేస్తున్నారు? నిమ్మల, ప్రశ్న

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు నేడు, మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు…

భీమవరంలో ‘మెగా జాబ్ మేళా’ను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్ డి ఎస్ గవర్నమెంట్ డిగ్రీ…

64 లక్షల పెన్షన్ల ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ.. బాబు’ జనాన్ని చంపేస్తున్నాడు .. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో నేడు, సీఎం జగన్ వృద్దాప్య పెంక్షన్ లు పెంపు.. బహిరంగ సభలో మాట్లాడుతూ… పేదలకు మా ప్రభుత్వం అండగా…

హైదరాబాద్ లో మెట్రో ఉద్యో గులు మెరుపు సమ్మె.. ప్రయాణికులకు టికెట్స్ కొట్టాలంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో నేడు, మంగళవారం మెట్రో ట్రైన్ లో ప్రయాణించాలనుకొనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీ నగర్) మధ్య…

భీమవరం,నరసాపురం, పెంటపాడు, పాలకొల్లులో.. ఫిష్ ఆంధ్రా రెస్టారెంట్లు.. కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 5 ప్రధాన కేంద్రాలలో ఫిష్ ఆంధ్రా రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు భీమవరంలోని తన కార్యాలయంలో జిల్లా…

APలో ఇకపై రోడ్ షో కు అనుమతి లేదు.. నిబంధనలతో బహిరంగ సభలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా కందుకూరు, గుంటూరు పశ్చిమాలలో చంద్రబాబు సభలలో జరిగిన దుర్ఘటనలు 11 మంది మృతి, అనేకమందికి గాయాలు ,, ఘటనలు…