Category: News

ఉత్తరాంధ్ర అదృష్టం.. బలహీనపడి దిశమార్చుకొన్న తుపాన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను నిన్న శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు…

బీమ్లానాయక్..పవన్ పాట కోసం గొంతు సవరించుకొంటున్నారా?

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగునాట పవర్ స్టార్ హీరోగా పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ తో పాటు సింగర్ గా కూడా 9 పాటలు పాడి సూపర్…

రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు…ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక…

కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అందరివాడు.. అజాత శత్రువు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,…

తెలుగు పెద్ద మనిషి .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఇకలేరు.. .

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు, శనివారం ఉదయం​ బీపీ…

ఉత్తరాంధ్ర పై తుపాను ముప్పు .. అమిత్ షా తో సీఎం జగన్ సమీక్ష

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు…

బోయపాటి, బాలయ్యతో హ్యాట్రిక్.. అఖండ..విజయం సాధించారు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్‌ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ…

సిరివెన్నెల కుటుంబానికి సీఎం జగన్ భరోసా

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసా ప్రకటించారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు…

ఉభయ సభలలో ఎంపీల ఆందోళన.. టీఆరెస్ ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో భాగంగా లోక్‌సభలో.. తెలంగాణాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై…