భీమవరం శ్రీ సోమేశ్వరుని సుందర పుష్ప అలంకారం..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవి చూసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 25…
సూప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ అత్యుత్తమ న్యాయస్థానం సూప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది…
భీమవరంలో ‘బాహుబలి ఎపిక్’ భారీ రిలీజ్ .. బాహుబలి 3 కూడా ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు , శనివారం రీరిలీజ్ లో బాహుబలి ఎపిక్ సుమారు 4గంటల సినిమాగా టికెట్స్ రేట్లు పెంచకుండా ప్రపంచ వ్యాప్తంగా వేలాది…
‘కాంతారా, చాప్టర్ 1’ ఇక.. OTT ప్రేక్షకుల కోసం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా తెలుగు తమిళ, హిందీ వెర్షన్ హోంబేల్ ఫిల్మ్స్…
పశ్చిమలో ‘ఎండ’ ప్రచండం.. కొల్లేరు.. కృష్ణ కి వరద ముప్పు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుపాను శాంతించింది. నేడు, గురువారం భారీ వర్షాలు తగ్గాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలకొల్లు నరసాపురం…
ద్వారక తిరుమలలో ‘పాముల’ సంచారం.. గోవులు మృతి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలోని శ్రీ చిన్నవెంకన్న స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా…
కోనసీమలో సీఎం చంద్రబాబు.. తుపాన్ ముప్పు తప్పింది.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఓడలరేవులో తుఫాన్ బాధితులను సీఎం పరామర్శించారు. తుఫాన్…
ఉండిలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో ‘రఘురామా’..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు.. నేడు, బుధవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు, భాదిత కుటుంబాలకు…
తుపాను బాధితులు రైతులని ఆదుకొంటాం.. ఎమ్మెల్యే అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, బుధవారం ఉద్యమ వీరవాసరంలోని ఎంఆర్…