AP ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వెలువడిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

నరసాపురం ‘లేస్‌’ కు జాతీయ అవార్డు అందుకొన్న జిల్లా కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి నరసాపురం లో దశాబ్దాలుగా లేసు కుటీర పరిశ్రమకు అక్కడి విభిన్న అల్లికలు ఉత్పత్తులకు దేశ విదేశాలలో మంచి డిమాండ్…

సబ్దు వీడింది.. దూసుకొనివెళ్లుతున్న స్టాక్ సూచీలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 10 రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో సబ్దుగా కదలాడుతున్న దేశీయ సూచీలు ఎట్టకేలకు నేడు, మంగళవారం లాభాల బాట పట్టాయి. త్రైమాసిక…

భారత్ తో యుద్ధం ఆపకపోతే పాకిస్తాన్ సర్వ నాశనం.. ట్రంప్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిండెంట్ డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్ పాకిస్తాన్ యుద్ధంపై మాట్లాడుతూ.. ‘యుద్ధాలు ఆపటంలో మేము విజయం సాధిస్తున్నాము. ఇజ్రాయిల్…

691 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీ వచ్చినా ఏపీపీఎస్సీ…

భీమవరంలో ‘100 పడకల ఆసుపత్రి’ సిద్ధం అవుతున్న వేళా ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అన్ని రంగాలలో అబివృద్ధి చెందిందంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు బాగోగుల కోసం ప్రజా ప్రతినిధులు చేసిన నిరంతర కృషి…

శ్రీ మావుళ్ళమ్మవారి.. ‘సువర్ణ కంకణం’ సన్మానం పొందిన ‘కోట’..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న దివంగతులు అయిన సినీ మహా నటులు .. కోట శ్రీనివాస్ రావు ప్రపంచ తెలుగు వారి నుండి ఎన్నో సత్కారాలు,…

భీమవరం DNR లో రక్తదానం చేసిన విద్యార్థులకు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దంతులూరి నారాయణరాజు కళాశాల ఆవరణలో నేడు సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం దానిలో 50 మంది రక్తదానం చెయ్యడం…

భీమవరంలో న్యాయవాదులు ‘మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోండి”

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యాయవాదులు ముందు ‘మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోండి” తదుపరి తమ వద్దకు న్నాయం కోసం వచ్చే కక్షిదారులకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేయాలని” ప్రిన్సిపల్…

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.7 తీవ్రత

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండోనేషియాలో నేడు, సోమవారం ఉదయం 10గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత నమోదైంది. తనింబర్ దీవుల…