రాష్ట్రంలో 8వసారి విద్యుత్తు చార్జీలు పెంచబోతున్నారు.. ఎంపీ రఘురామా
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఢిల్లీలో రచ్చబండ లో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం…
అరుణాచలం యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా 4 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తమిళనాడు లోని ప్రసిద్ధ పుణక్షేత్రం అరుణాచలం యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా 4 డిపోల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం…
పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చి 5న సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మార్చి 5వ తేదీన ప్రభుత్వ విప్, నరపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏకైక కుమార్తె వివాహానికి సీఎం జగన్ మోహనరెడ్డి పశ్చిమ…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆరుగురు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్ని కల బరిలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారని భావించినప్పటికీ…
పాలకొల్లులో ఘోరం.. ఉంగరం కోసం స్నేహితుడిని హత్య చేసిన ప్రబుద్దుడు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేవలం బంగారు ఉంగరం కోసం స్నేహితుడిని హత్య చేసిన ప్రబుద్ద్దుడు కేసు వివరాలను తాజగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా…
ఈ నాలుగేళ్ళ లో కరువు లేదు.. రైతు భరోసా క్రింద రైతులకు 27 వేల కోట్లు సాయం చేసాం.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు. మంగళవారం తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. 51వేలమందికి పైగా పంట…
పాతపాటి సర్రాజు కు ఘన నివాళ్లు.. సంతాప సభకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రముఖులు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో నేడు, సోమవారం ఉదయం ఉండి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు నివాసం…
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఎంపీలు మిథున్ రెడ్డి, కోటగిరి శ్రీధర్ సమావేశంలో..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో ఉండి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు సంతాప సభకు హాజరయ్యేందుకు నేడు,…
అయ్యన్నపాత్రుడు ఫై ఫోర్జరీ కేసు దర్యాప్తు కొనసాగించండి.. సుప్రీం కోర్ట్ తీర్పు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తన ఇల్లు నిర్మించడానికి కొంత ఇరిగేషన్ స్థలం ఆక్రమించడానికి నీటిపారుదల శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారని…
నెల్లూరు జిల్లా, చేపల చెరువులో తీవ్ర విషాదం.. 6గురు యువకులు గల్లంతు.. నలుగురి మృతదేహాలు లభ్యం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లాలో గత ఆదివారం రాత్రి తీవ్ర విషాదం నెలకొంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరైన పొదలకూరు మండలం తోడేరు…