పిల్లలకు 6 ఏళ్ళు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం.. కేంద్ర ఆదేశాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఇకపై స్కూల్స్ ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలని…
ఏలూరు: పెదవేగి వద్ద 735 కేజీల గంజాయిని పట్టుకొన్న పోలీసులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్టణాలలో విద్యార్థులను, యువత ను టార్గెట్ గా చేస్తున్న గంజాయి అమ్మకాలు అక్రమ రవాణా…
చైనా లో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టర్కీ ,సిరియాలలో భారీ భూకంపం దాటికి సుమారు 60 వేల ప్రజలు మరణించిన విప్పుతూ ప్రపంచం మరువక ముందే చైనా…
టీడీపీ నేత పట్టాభిని గన్నవరం సబ్ జైలు కు పంపండి.. కోర్ట్ ఆదేశం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గన్నవరం లో టీడీపీ పార్టీలో రెబల్ గా మారి సీఎం జగన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే వంశీ…
కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభం.. మార్చి 7వరకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు సమీపంలో శతాబ్దాలుగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా చరిత్ర ప్రసిద్ధి పొందిన కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ జాతర…
ఢిల్లీ మేయర్ గా ఆమ్ ఆద్మీ.. అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఘనవిజయం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో వరుసగా 2 సార్లు సీఎం పదవితో పాటు తాజగా ప్రతిష్టాకరమైన ఢిల్లీ మేయర్ పదవి కూడా గెలుపొంది ఆమ్…
సీనియర్ నటుడు ప్రభు కు తీవ్ర అస్వస్థత..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగులో కూడా పలు చిత్రాలు నటించిన ప్రముఖ తమిళ సీనియర్ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు…
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు నేటి సాయంత్రం విడుదల
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం నేడు బుధవారం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల…
విజయవాడ. గుంటూరుల మధ్య 3 రోజుల పాటు పలు రైళ్లు తాత్కాలిక రద్దు.. వివరాలు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే స్టేషన్ మరియు గుంటూరు, నంబూరు రైల్వే స్టేషన్ల మధ్య రైళ్ల ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా నేడు, బుధవారం నుండి…
గవర్నర్ బిశ్వభూషణ్ కు వీడ్కోలు పలికిన సీఎం జగన్,మండలి చైర్మెన్ మోషేను రాజు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించింది.…