మహాబలిపురంలో తుఫాన్ తీరం దాటింది.. ఏపీలో మరో 2 రోజులు వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వణికిస్తున్న మాండూస్ తుఫాన్ తీరం దాటింది. నేటి శనివారం తెల్లవారు జాము 2గంటల ప్రాంతంలో పుదుచ్చేరి-…

ఏపీలో1,000 ప్రభుత్వ స్కూ ళ్లకు CBSEఅనుమతి.. జగన్ సర్కార్ ముందడుగు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ విద్య రంగం లో జగన్ సర్కార్ కీలకమైన ముందడుగు వేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్…

భీమవరంలో ఇళ్ళ స్థలాల లబ్దిదారులకు నిర్మాణాలలో అధికారులు సహకరించండి..ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో పేదలకు ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్లు పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

భీమవరం 2 పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక..ఈ నెల 12వ తేదీన..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2 టౌన్ లోని శ్రీ రామాపురం లో మెయిన్ పంపింగ్ వాల్యూ రిపేర్ చేస్తున్న కారణంగా ఈ నెల…

జిల్లాలో మొదటి’స్క్వాష్ కోర్టు’ను భీమవరం శ్రీ విష్ణు క్యాంపస్ లో ప్రారంభించిన KVవిష్ణురాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం విష్ణుపూర్ లోని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, క్యాంపస్ నందు కొత్తగా ఏర్పాటు చేసిన స్క్వాష్ కోర్ట్ క్రీడా…

ప్రముఖ వ్యాపారవేత్త,బీజేపీ నేత, తపన చౌదరికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరు కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి చౌదరి (తపన)కి నేడు,…

నేటి నుండి TRS పార్టీ ..భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం.. సీఎం కెసిఆర్, మాటలలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం కెసిఆర్ ఆద్వర్యంలోని టీఆరెస్ పార్టీ పేరు మార్చుకొని (జాతీయ పార్టీగా) తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి గా…

తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరిలో వర్షాలు .. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాండూస్ తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భీమవరంలో గత రాత్రి 10 గంటల నుండి భారీ…

ఆంధ్ర ప్రదేశ్ కి 2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఫైనల్..గోదావరి వాసులకు మరింత నిరీక్షణ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి అందరు ఎదురుచుస్తునట్లే రైల్వే శాఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు…

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల పలుప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవి…