కర్నూలులో న్యాయ రాజధానికోరుతూ రాయలసీమ గర్జనకు ..రోడ్లు జనసంద్రం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో 3 రాజధానుల వికేంద్రీకరణ జరగాలని కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా రాయలసీమ జేఏసీ నేతలు చేపట్టిన…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, సోమవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. గత ఆదివారం విజయవాడ మరియువిశాఖలోని నేవిడే…

భీమవరం..రైల్వే అండర్ టర్నల్ బిడ్జి నుండి’రయ్ రయ్’ మంటూ వాహనాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ నడిబొడ్డున అంబెడ్కర్ సెంటర్ నుండి ఇకపై ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ విజయలక్ష్మి థియేటర్స్ వైపు రోడ్ రైల్వే…

2000కోట్ల రూ.డెల్టా ఆధునికీకరణ పనులు కోసం భీమవరంలో అధికారుల ప్రతిపాదనలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో సుమారు దశాబ్దాల క్రిందట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో చేపట్టిన చేపట్టిన గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు కోసం…

సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది.. విజయవాడలో రాష్ట్రపతి ముర్ము..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భారత రాష్ట్ర పతి ద్రౌపతీ ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకొన్నారు. ఆమె గౌరవార్ధం…

రైతుల భూ వివాదాలు కు చెల్లు.. శాశ్వత భూ హక్కుల పత్రాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో కోవ్వాడ అన్నవరం, వీరవసరం మండలాలను పైలట్ గ్రామాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో,స్థానిక ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ కొవ్వాడ…

పశ్చిమగోదావరి జిల్లాలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ 45 రోజులు చేస్తాం.. తోట సీతారామలక్ష్మి

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జిల్లాలో( తణుకు, తాడేపల్లి గూడెంలలో) ప్రజల నుండి…

నిజం చెపుతున్నాను.. ఫెయిల్యూ ర్ రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెయివేటు సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సీఐ విద్యార్థుల…

14 ఏళ్ళు అధికారంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేని చంద్రబాబు పోలవరం పూర్తీ చేస్తాడా? బీజేపీ ఎంపీ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పరిస్థితి బాగోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…

“జయహో బీసీ మహాసభ”కి భీమవరం నుంచి బీసీలు పెద్ద ఎత్తున తరలిరండి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డిసెంబర్ 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగనున్న “జయహో బీసీ…