తీర ప్రాంత ప్రజలకు నా హయాంలో జరిగిన అభివృద్ధి ఎవరు చెయ్యలేదు ..ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని…

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కు అనూహ్య స్వాందన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దాదాపు కనుమరుగు అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ కి మరల దేశవ్యాప్తంగా జవసత్వాలు తెచ్చి ప్రజా బలంతో తిరిగి అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో…

తాడేరు వంతెనకు MLA గ్రంధి శ్రీనివాస్ 2కోట్ల 60 లక్షల నిధులు సాధించారని అక్కసుతో జనసేన .. ఎంపీపీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, మంగళవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమవరం ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజు మాట్లాడుతూ.. జనసేన…

భీమవరంలో పట్టణ అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే గ్రంధి, సమీక్ష

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో…

తాడేరు వంతెన ఎప్పటికి నిర్మిస్తారు?బేతాపూడి నుంచి భీమవరం కు జనసేన పాదయాత్ర..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం తాడేరు వంతెన నిర్మాణం ఇంకెంతా కాలం చేస్తారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని…

మంత్రి విశ్వరూప్ ను పరామర్శించిన శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ నకు గురై చికిత్స పొంది ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రవాణాశాఖ మంత్రి శ్రీ పినిపే విశ్వరూప్ ని…

పొట్టి శ్రీరాములు త్యాగనిరతి మనకు ఆదర్శం..ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, నవంబర్ 1 ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు స్వర్గీయ పొట్టి…

నేటి నుండి పశ్చిమగోదావరిలో వైద్య ఆరోగ్య సిబ్బందికి ఫేస్ యాప్ అమలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్కూలుకు వచ్చి పని చేస్తున్నట్లు నిర్ధారించడానికి సమయానికి స్కూల్ కు హాజరైన ఉపాధ్యా యులకు స్కూల్లో సెల్ ఫోన్లో తాజాఫొటోలు…

దేశంలో ఈరోజు నుండి‘డిజిటల్ రూపాయి’ వినియోగంలోకి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం (నవం బరు 1) నుండి మన భారత దేశంలో కరెన్సీ వినియోగంలో పేపర్ నోటు లేకుండా విప్లవాత్మకమైన మార్పుకు…

చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ కాపులకు ద్రోహం చేస్తున్నాడు.. కాపు వర్గ మంత్రులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్ర వారంలో నేడు, సోమవారం అధికార వైసిపి ప్రభుత్వంలోని కాపు వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తో సుదీర్ఘంగా జరిగిన సమావేశం…