ఈ రోజు.. భీమవరం మీదుగా సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ చివరి 2 రోజులుకు చేరుకోవడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నేడు, మంగళ వారం నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య భీమవరం…

దిరుసుమర్రులో SC కమ్యూనిటీ హాలు కోసం 10 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి sc కమ్యూనిటీ హాలు నిర్మాణ నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 10 లక్షల రూపాయలు…

‘శ్రీ మహిషాసుర మర్ధిని’ అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలలో భాగంగా నేడు, మంగళవారం మహర్నవమి రోజు శ్రీ అమ్మవారు ‘శ్రీ మహిషాసుర…

తాడేపల్లి గూడెంలో ” రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ గో బ్యాక్ ” అంటూ వైసిపి ఫ్లెక్సీల కలకలం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అరసవల్లి స్వామివారికి విన్నపం కోసం రధం లాగుతూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల కు వ్యతిరేకంగా…

APలో ప్రభుత్వ పాఠశాల టీచర్ల కు ప్రమోషన్లు షెడ్యూల్ విడుదల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాల టీచర్ల కు ప్రమోషన్లు ఎంపిక చేసే షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.…

రేపు.. ‘భారత రాష్ట్ర సమితి పార్టీ’ కి KCR ముహూర్తం.. ఏపీలో టీడీపీ నేతలకు టార్గెట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. రేపు, బుధవారం విజయదశమినాడు.. తెలంగాణ రాష్ట్ర సమితి…

JIO పెను సంచలనం..అతి తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రిలయన్స్ జియో మరో భారీ సంచలనానికి రంగం సిద్ధం చేసుకొంటుంది. తొలిసారి అత్యంత తక్కువ ధరకే .. అంటే సుమారుగా 15,000…

ఉత్తర ఆంధ్ర , గోదావరి జిల్లాలలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏది ఏమైనా ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు వర్షాలు తగ్గేదే లే .. అంటున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన…

కేవలం 3 రోజులలో ‘పీఎస్ 1’ ఏకంగా 230 కోట్లు? నిజమేనా ?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ దర్శకులలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న మణిరత్నం, చోళ రాజుల చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందించిన పోనియన్ సెల్వమ్…

ఇంద్ర కీలాద్రిఫై శ్రీదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాక్షత్తు శ్రీ కనక దుర్గ అమ్మవారు స్వయంగా బెజవాడ నగరంపై బంగారు వర్షం కురిపించి ఇక్కడే వెలిశారని పురాణాలలో పేర్కొన్న విజయవాడలోని…