ఎన్టీఆర్ మహానుభావుడు..భారత రత్న ఎందుకు ఇప్పించలేదు.? సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే లు ఆందోళన నేపథ్యంలో ..సీఎం…

ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకొంటావ్.. చంద్రబాబు ప్రశ్న

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో…

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ఫై అసెంబ్లీ, మండలి లో టీడీపీ ఆందోళన

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి… ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా…

శుభవార్త! మల్టి ఫ్లెక్స్ లో 75 రూ.కే సినిమాలు చూడవచ్చు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సినీ ప్రియులకు శుభవార్త! ఎల్లుండి శుక్రవారం సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం కావడంతో మన దేశంలో సినిమాలకి స్పెషల్ డే…

రైతులు నుండి కొన్న ధాన్యంకు నగదు నూరుశాతం చెల్లించాలి .. భీమవరంలో జేసీ ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం నేడు, మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి సబందిత అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 55రోజుల హుండీ ఆదాయం ఎంతంటే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము నందు నేడు, మంగళవారము. ఉదయం గం.8.00లకు ఆలయము లోని హుండీలు లో భక్తులు…

భీమవరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వేల మంది కార్మికులుతో మహా ధర్నా జయప్రదం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి పలు కార్మిక సంఘాల నుండి వచ్చిన సుమారు…

‘డేరా బాబాను మించిన డాటా చోరీ.. బాబు” జైలు కెళ్ళటం ఖాయం.. మంత్రి రోజా

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజు, నేడు, మంగళవారం మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే…

భీమవరం రూపాంతర దేవాలయంలో మహిళ ఆత్మహత్య ?

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున ఉన్న రూపాంతరం దేవాలయం లో భీమవరం రూపాంతర దేవాలయంలో మొదటి అంతస్తు లో గత రాత్రి ఒక…

పాలకొల్లు లో డెంగ్యూ వల్ల 8మంది చనిపోయారు.. అసెంబ్లీ లో నిమ్మల ధ్వజం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో విష జ్వరాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి విడుదల…